అందరికి వైద్యం అందాలి

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ (‌జిల్లా ప్రతినిధి)సూర్యాపేట-జ్యోతి న్యూస్‌‌పేద ప్రజలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యంను అందించాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. సూర్యాపేట

Read more

‘వేగుచుక్క’లాంటిది

మంత్రి జగదీష్‌ ‌రెడ్డి (జిల్లా ప్రతినిధి)సూర్యాపేట,జ్యోతిన్యూస్‌‌తెలంగాణ సంస్కృతిని సూర్యాపేట ఎప్పటికీ వదిలిపెట్టదని, న్యాయం కొరకు స్పందించే లక్షణం, మంచి కొరకు త్యాగం చేసే లక్షణం ఇక్కడి ప్రజల

Read more

మళ్లీ ‘భారీ వర్షాలు’!

మేఘావృతం అయిన ఆకాశం జంటనగరాల్లో భారీ వర్షం ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత్తమై

Read more

‘‌బీమా’సాయమేది..?

వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం వ్యవసాయ నిపుణుల సూచనలు పట్టించుకోవడం లేదు ఫసల్‌ ‌బీమా అంతా బోగస్‌ అం‌టూ మండిపాటు కౌలు రైతులను ధరణిలో తొలగించామని పునరుద్ఘాటన

Read more

‘‌పెత్తనం’ ఏంటీ…?

మరోమారు కేంద్రాన్ని,కాంగ్రెస్‌ను ఏకేసిన సీఎం కేసీఆర్‌ ‌ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం తగదంటూ ఆగ్రహం కేంద్రం ఇచ్చేదానికన్నా కడుతున్న పన్నులే ఎక్కువ పదేళ్ల కాంగ్రెస్‌ ‌హయాంలో చేసిందేమీ లేదని

Read more

అసెంబ్లీ ‘నివాళి’

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దివంతగ సభ్యులకు నివాళి అర్పించిన సభ అనంతరం సోమవారానికి సభ వాయిదా అక్టోబర్‌ 5 ‌వరకు సమావేశాలు జరపాలని బిఎసిలో నిర్ణయం

Read more

‘‌బాలు సంగీత విభావరి’ని విజయవంతం చేయాలి

25న త్రివేణి ఫంక్షన్‌ ‌హాల్లో వేడుకలు కరపత్రాలు ఆవిష్కరించిన మనం వికాస వేదిక సూర్యాపేట,జ్యోతిన్యూస్‌ :‌సూర్యాపేట పట్టణానికి సుపరిచితులైన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గుర్తు చేసుకుంటూ 25న

Read more

అయిదేళ్లుగా అభివృద్ధిలేని ‘వెయ్యి స్తంభాల గుడి’

వరంగల్‌ ‌సిటీ,జ్యోతిన్యూస్‌ :‌వరంగల్‌ అం‌టే వెయ్యి స్తంభాల గుడి.వెయ్యి స్తంభాల గుడి అంటే వరంగల్‌.ఈ ‌రెండింటి మధ్య విడదీయలేనంత అనుబంధం ఉంది. కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి మణిమకుటం

Read more

సాగర్‌లోనే ‘వినాయక నిమజ్జనాలు’

వివాదానికి తెరదించిన సుప్రీం కోర్టు ఈ సంవత్సరం నిమజ్జనాలకు అనుమతిస్తూ ఆదేశాలు సాగర్‌ ‌కాలుష్యం కాకుండా కాపాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌హుస్సేన్‌ ‌సాగర్‌లో గణెళిష్‌ ‌నిమజ్జనాలకు

Read more

శవాన్ని ఎంజిఎంకు తరలిస్తాం: సిపి తరుణ్‌ ‌జోషి

వరంగల్‌,‌జ్యోతిన్యూస్‌ :‌హైదరాబాద్‌ ‌లోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్‌ ‌సీపీ తరుణ్‌ ‌జోషి పరిశీలించారు. పంచనామా

Read more