‌శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ‘వెండి రథం’ ప్రారంభం

తాడేపల్లిగూడెం,జ్యోతిన్యూస్‌ :‌పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అం‌డ్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌

Read more

ఆర్యవైశ్య సంఘ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కుప్పం ప్రసాద్‌

(‌ప్రత్యేక ప్రతినిధి)ఒంగోలు,జ్యోతిన్యూస్‌ :అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రకాశం జిల్లా మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఏర్పాట్లను ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌, ‌జిల్లా ఎన్నికల

Read more

పోటెత్తిన ‘భవానీలు’

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :ఇం‌ద్రకీలాద్రి కొలువైన కనకదుర్గ ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా ముగిసాయి. శనివారం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు భారీగా తరలివచ్చారు. భవానీ భక్తులతో ఆలయంలోని

Read more

నేడు ‘ఒంగోలు ఆర్య వైశ్య మండల’ఎన్నికలు

ముగిసిన హోరాహోరీ ప్రచారం (ప్రత్యేక ప్రతినిధి)ఒంగోలు,జ్యోతిన్యూస్‌ :అటు పౌరుషానికి,ఇటు వర్తక వ్యాపారానికి,మరో వైపు దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతనకు మారుపేరుగా నిలిచే జిల్లా ఒంగోలు.మహాత్మా గాంధీ, పొట్టి

Read more

అడవుల్లో ‘అలజడి’!

మంగళవారం నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు అడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు విశాఖపట్నం,జ్యోతిన్యూస్‌ :‌మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నంఉచి ప్రారంభం అయ్యాయి. దాంతో పోలీసులు అప్రమత్తమ

Read more

సిట్‌ ‌నివేదిక ఎక్కడ….?

విశాఖలో యథేఛ్చగా సెటిల్మెంట్లు..!? భూముల పేరిట సెటిల్మెంట్స్ ‌జోరుగా ప్రభుత్వ భూముల కబ్జాలు విశాఖపట్టణం,జ్యోతిన్యూస్‌ :‌విశాఖ ఎందుకో అమాయకంగా కనిపిస్తోంది. ఇక్కడ సాగరం కూడా ప్రశాంతం. పరిసరాలు

Read more

సీఎం స్పందించినా ఈ సమస్యకు పరిష్కారం ఏదీ…?

అక్బర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలింపు సోషల్ మీడియాలో వీడియో చూసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించినా తనకు న్యాయం

Read more

శ్రీవారి సొమ్ముకు ఎసరు ?

మళ్లీ స్వామి వారి డబ్బులకు ఎసరు అప్పుల్లో ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం తిరుమల,జ్యోతిన్యూస్‌ :ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు పుట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే చేసిన అప్పులు

Read more

దేవాదాయశాఖలో ‘ఇంటి పోరు’ ?

వైజాగ్‌ ‌డీసీ పుష్పవర్ధన్‌ ఉద్యోగానికే రాజీనామా -మలుపులు తిరుగుతున్న ఇసుక దూమారం విశాఖపట్టణం,జ్యోతిన్యూస్‌ :‌విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక

Read more

విశాఖకు ‘మెట్రో ఎప్పుడు’?

విశాఖపట్టణం,జ్యోతిన్యూస్‌ :ఏపీ ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హావి•లో భాగంగా విశాఖకు రైల్వే జోన్‌ ‌తోపాటు మైట్రో ట్రెన్‌ ‌ప్రాజెక్టు రావాల్సి ఉంది.అయితే ఇప్పటివరకు ఏపీకి

Read more