కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌…

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ ‌వచ్చింది. సీఎం కేసీఆర్‌కు బుధవారం రాపిడ్‌ ‌యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ ‌పరీక్షలలో కేసీఆర్‌కు నెగెటివ్‌ ‌వచ్చినట్లు

Read more

ఆధునికతకు మారుపేరు…అంగన్‌ ‌వాడీ కేంద్రాలు

మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ ‌కృతికా శుక్లా అమరావతి,జ్యోతిన్యూస్‌ :అం‌గన్‌ ‌వాడీ కేంద్రాలు సరి కొత్త రూపును సంతరించుకోనున్నాయి. కార్పోరేట్‌ ‌హంగులతో ఆధునికతకు అలవాలంగా

Read more

రంగుల’వసంతం…

ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు ఇంటివద్దనే రంగులతో ఎంజాయ్‌ ‌చేసిన సెలబ్రిటీలు హోలీ స్నానం కోసం వెళ్లి చెరువులో బాలుడు మృతి రాష్ట్రపతి,ప్రధాని,కేసీఆర్‌ ‌హోళీ శుభాకాంక్షలు ఢిల్లీ

Read more

కరోనా చైనా ల్యాబ్‌ ‌నుంచి విడుదల కాలేదు గబ్బిలాల ద్వారానే వ్యాప్తించిందన్న ఆరోగ్య సంస్థ నివేదిక

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కరోనా వైరస్‌ ‌ల్యాబ్‌ ‌నుంచి లీక్‌ ‌కాలేదని….గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో, చైనా అధ్యయనం

Read more

మాస్క్ లేకుంటే జరిమానా..!

ర్యాలీలకు,ఉత్సవాలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఉన్నతాధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల

Read more

అమరులకు అంజలి…

బాంగ్లాదేశ్ చేరుకున్న ప్రధాని మోడీ ఘనంగా స్వాగతించిన ప్రధాని షేక్‌ ‌హసీనా ఢాకా,జ్యోతిన్యూస్‌ :‌భారత ప్రధాని నరేంద్రమోదీకి బంగ్లాదేశ ప్రధాని షేక్‌ ‌హసీనా ఘన స్వాగతం పలికారు.

Read more

తెలంగాణలో…లాక్‌డౌన్‌’ఉం‌డదు

మరోమారు లాక్‌డౌన్‌ ‌పెట్టే యోచన లేదు విద్యార్థులు కరోనా బారిన పడుతుంటే చూడలేకపోయాం విధిలేకే స్కూళ్లను తాత్కాలికంగా మూసాం థియేటర్లు యధావిధిగా నిబంధన మేరకు నడుస్తాయి కరోనా

Read more

అబద్ధాలు చెప్తావా..?

బండి సంజయ్‌ ‌లేఖలపై అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు సంగమేశ్వరను ఆపాలంటూ లేఖ రాస్తే తప్పుదోవ పట్టిస్తారా డీపీఆర్‌లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు మంత్రి హరీష్‌ ‌రావుపై మండిపడ్డ

Read more

‘నీళ్ల దోపిడి’ పట్టదా…?

30రోజుల బడ్జెట్‌ను ఆరు రోజుల్లో ముగించారు పక్క రాష్ట్రం నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నా పట్టిలేదు ప్రతిపక్ష నాయకులకుమాట్లాడే అవకాశం ఏదీ ప్రభుత్వ తీరు, కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌

Read more

టీటీడీ ఆధ్వర్యంలో 28న కల్యాణమస్తు

తిరుమల,జ్యోతిన్యూస్‌ :‌సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కళ్యాణమస్తులో

Read more