బ్యాంకు రుణాలపై 3 నెలల మారటోరియం

కరోనా నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ `మార్చి 1 నుంచి ఈఎంఐపై మారటోరియం అమలు`అన్ని రకాల బ్యాంకు రుణాలకూ వర్తింపు`75 బేసిన్‌ పాయింట్లు తగ్గించిన రెపో

Read more

మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న కరోనా బాధితులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 649: మృతులు 13 న్యూఢల్లీి:భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాు/కేంద్రపాలిత

Read more

భారత్‌కు చైనా భరోసా

చైనా రాయబారి జీ రింగ్‌ న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more

రూ.1.70లక్ష కోట్ల కరోనా ప్యాకేజీ

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ` రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌`కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ`శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌

Read more

బ్యాంకు ఈఎంఐను వాయిదా వేయాలి

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ న్యూఢల్లీి: బ్యాంకు ఈఎంఐను వాయిదా వేసేలా చర్యు తీసుకోవాని, లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు తొపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వ్లెడిరచారు. ఈమేరకు ప్రధానమంత్రి

Read more

కరోనా సహాయ నిధికి రెండు కోట్ల రూపాయల సాయం

ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, ప్రధాని సహాయనిధికి రూ.కోటి ప్రకటించిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల

Read more

ప్రమాద ఘంటికలు

భారత్‌లో మూడో దశకు చేరువలో మహమ్మారి కరోనా! 200 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌` షట్‌ డౌన్‌ దిశగా యావత్‌ భారత్‌`ఇప్పటిదాకా విదేశీయులనుంచే సోకిన వైరస్‌`ఇకపై సమూహాలపై

Read more

అర.. వెయ్యికి చేరిన కరోనా బాధితులు

భారత్‌లో 23 జిల్లాలో కరోనా వైరస్‌ కలకలం న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కేసు తాజాగా 492కు చేరాయి. వీరిలో 37మంది కోుకోగా

Read more

24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు

కరోనా కట్టడిపై ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢల్లీి : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా

Read more

కరోనాపై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి న్యూఢల్లీి: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 492 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్లెడిరచారు. మంగళవారం

Read more