త్వరలో ‘లగ్జరీ’ రైళ్లు

ముందుగా ఢిల్లీ-లక్నో రూట్‌లో ప్రయోగంహైదరాబాద్‌ : ఐఆర్‌సీటీసి నిర్వహించనున్న ప్రైవేటు రైళ్ళలో విలాసవంతమైన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఐఆర్‌సీటీసీ నిర్వహించనున్న తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్‌

Read more

సొంతింటినుంచే మొదలు..!

పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు చర్యలు చేపట్టింది.

Read more

‘గులాబీ’లో గుబులు

టీఆర్‌ఎస్‌లో చాపకింద నీరులా బయటకొస్తున్న అసంతృప్త గళం -మంత్రిపదవులు రాకపోవడంతో ఆవేదన -సీఎం అన్యాయం చేశారంటున్న నాయిని -అసమ్మతి స్వరం వినిపిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం -పార్టీ

Read more

రూ.1,46,492.3 కోట్లతో రూపొందిన రాష్ట్ర బడ్జెట్‌

మాంద్యం తట్టుకునే సం’క్షేమ’ బడ్జెట్‌ -రెవెన్యూ వ్యయం: రూ.1,11,055 కోట్లు – మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు – బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ.2,044. 08 కోట్లు

Read more

పెదవి విరిచిన ప్రతిపక్షం

కేసీఆర్‌ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన విపక్షాలు హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఆయన బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌

Read more

హెల్త్‌ ఎమర్జెన్సీ

రోగులతో కిక్కిరిస్తున్న దవాఖానాలు డెంగ్యూ, మలేరియా,పైలేరియా చికున్‌గున్యాలతో ఆస్పత్రులు ఇప్పటివరకు 33 డెంగ్యూ కేసులు 10 మలేరియా కేసులు నమోదు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం గ్రామాల్లో

Read more

కశ్మీర్‌ రక్షణకు కట్టుబడివున్నాం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలో అశాంతి రగల్చడానికి పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబల్‌

Read more

భారతీయులకు ప్రేరణ

ట్వీట్‌లో శాస్త్రవేత్తలను అభినందించిన రాహుల్‌ న్యూఢిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి ఘట్టంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో

Read more