ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీల అభివృద్ధి

పురపాలక సంఘాల నిధులతో సదుపాయాలు ఏలూరు,ఆగస్ట్‌2-: అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రీస్కూల్‌ బోధన ప్రారంభించారు.

Read more

డిగ్రీ కాలేజీకి సొంతభవనం పూర్తయ్యేనా?

త్వరగా నిర్మాణం పూర్తి చేయాలంటున్న విద్యార్థులు ఏలూరు,ఆగస్ట్‌2-: గిరిజన మండలమైన బుట్టాయగూడెంలో విద్యార్థులు డిగ్రీ చదివేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. ఇక్కడ డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేక మంది ఉన్నతవిద్యకు

Read more

రివర్స్‌ టెండరింగ్‌కు కసరత్తు కేంద్రం అనుమతి రాగానే నోటిఫికేషన్‌

అమరావతి,ఆగస్ట్‌2-: నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర

Read more

పోలవరం ముహూర్తం బాగాలేదా?

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై విపక్షంలో ఉండగానే వైకాపా విమర్శలు చేస్తూ వచ్చింది. అలాగే అనేక అవకతవకలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వచ్చాయి. కేంద్రం కూడా ఈ

Read more

బందరు పోర్టును.. ఎంతకమ్మేశారు?

ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలి పోర్ట్‌ పై సీఎం జగన్‌ ప్రకటన చేయాలి బెయిల్‌పై బయట తిరిగేవాళ్లా.. మమ్మల్ని విమర్శించేది విలేకరుల సమావేశంలో టీడీపీ

Read more

ఆగష్టు సంక్షోభం ఇప్పుడే!

చంద్రబాబును వెంటాడుతున్న తమ్ముళ్ల వలసలు తెలుగుదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆగష్టు సంక్షోభం ఎన్టీఆర్‌, చంద్రబాబులకు జరిగిన గతానుభవాలు ఆపరేషన్‌ కమల్‌ అంటూ ఉత్సాహంగా ఉన్న బీజేపీ వైఎస్‌ఆర్‌సీపీ

Read more

అవినీతి అనేది ఉండొద్దు

పనుల కోసం వచ్చిన ప్రజలు సంతృప్తితో వెళ్లాలి కలెక్టర్‌లు, ఎస్పీలు ఆకస్మిక తనికీలు చేయండి సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు

Read more

అన్నా క్యాంటీన్లు మూసేయలేదు

ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది  ఎన్నికల ప్రచారంకోసమే క్యాంటీన్లను వాడుకున్నారు  రాష్ట్రంలో 183 క్యాంటీన్లు నడుస్తున్నాయి  రంగుమార్చితే పథకం రద్దుచేసినట్లు కాదు

Read more

తెలంగాణకు సముద్ర ‘భాగ్యం’

బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ జీఓ అంటూ వార్త హల్‌చల్‌ గత నెలలోనే కీలక ఒప్పందం జరిగిందంటూ ప్రచారం వార్తలపై స్పందించని ఇరు రాష్ట్రాల సీఎంలు బందరు

Read more

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సహించం

 కలెక్టర్ల సదస్సులో జగన్‌ ఈవిషయాన్ని స్పష్టం చేశారు  – ఎవ్వరు తప్పుచేసినా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించారు  – రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వం

Read more