నేటినుంచి కర్ఫ్యూ అమలు

మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6వరకు అమలు అమరావతి,జ్యోతిన్యూస్‌ :ఆం‌ధప్రదేశ్‌లో కరోనా కట్టడికి నేటినుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. దీంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి

Read more

తక్షణం సైన్యం సాయం కావాలి

భారత్‌లో ఆందోళనకరంగా కరోనా పరిస్థితులు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచన వాషింగ్టన్‌,‌జ్యోతిన్యూస్‌ :‌కరోనా వైరస్‌ ‌వల్ల భారత్‌లో ఏర్పడ్డ

Read more

మృగరాజులకు కరోనా…

నెహ్రూ జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా నిర్ధారించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :ఇటీవల కరోనా భయంతో కొంతమంది తమ పశువులకు కూడా మాస్క్‌లు వేస్తున్నారు. ఇంకొంతమంది తమ

Read more

పేదలకు ఉచిత రేషన్‌

‌ఢిల్లీలో పేదలకు రెండునెలల రేషన్‌ ఉచితం ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5వేల చొప్పున సాయం ప్రకటించిన ఢిల్లీ సిఎం అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కరోనా విజృంభణ,లాక్‌ ‌డౌన్‌

Read more

కూలిన మెట్రో రైలు

మెక్సికోలో వంతెన కూలి కిందపడ్డ మెట్రో రైలు 23మంది మృతి: 70మందికి తీవ్ర గాయాలు న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై

Read more

ఐపిఎల్‌కి కరోనా దెబ్బ

క్రీడాకారులకు కరోనా పాజిటివ్‌ ‌సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన ముంబాయి,జ్యోతిన్యూస్‌ :‌క్రికెట్‌ ‌ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ ఐపీఎల్‌ ‌కరోనా దెబ్బకు

Read more

కర్నాటకలో మరో విషాద ఘటన ఆక్సిజన్‌ అం‌దక 24మంది మృత్యువాతం

బెంగుళూరు,జ్యోతిన్యూస్‌ :‌కర్ణాటకలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చామరాజనగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ‌కొరతతో తాజాగా 24 మంది చనిపోయారు. హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ‌సరఫరా నిలిచి

Read more

కరోనాకు మరో రాజకీయ నేత బలి

చికిత్స పొందుతూ కన్నుమూసిన సబ్బం హరి మేయర్‌గా, ఎంపిగా రాజకీయాల్లో తనదైన ముద్ర విశాఖపట్టణం,జ్యోతిన్యూస్‌ :‌కరోనాకు మరో ప్రముఖ రాజకీయ నేత బలయ్యారు. కరోనా బారిన పడి

Read more

గడచిన 24 గంటల్లో మరో 3417 మంది మృతి

‌దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా మరో 3,68,147 కేసులు నమోదు కోవిడ్‌ ‌కేంద్రంగా కామన్‌వెల్త్ ‌గేమ్స్ ‌విలేజ్‌ న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌భారత్‌లో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఉదృతి

Read more

పగటిపూట కర్ఫ్యూకు సీఎం జగన్‌ ‌నిర్ణయం

ఏపీలో కరోనా నియంత్రణకు చర్యలు ఉదయం 6నుంచి 12 గంటల వరకు మాత్రమే సడలింపు 5వ తేదీనుంచి ఆంక్షలు అమలుకు ఆదేశాలు అమరావతి,జ్యోతిన్యూస్‌ :ఎపిలో పెరుగుతున్న కరోనా

Read more