Author: jyothi.
భాగ్య నగరం
వానొస్తే నరకం ఏరులు తలపించే వీధులు..ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు -అరగంట వానొస్తే ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలు -నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ -ఆక్రమణలకు గురవుతున్న నాలాలు, చెరువులు
Read moreఉద్యోగుల ఉద్యమ ‘సెగ’ !!
అగ్గిరాజేస్తున్న సీఎం వ్యాఖ్యలు: ప్రభుత్వంతో తాడో పేడో -ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ ఘాటు విమర్శలు -ఇప్పటికే వీఆర్వోలు, తహసీల్దార్లలో నైరాశ్యం -ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలచిన బీజేపీ,
Read moreభారత్పై ఉగ్ర నేత్రం
అయితే కీలక నేతలు కాకుంటే చారిత్రక, పుణ్య ప్రదేశాలు టార్గెట్ -మోదీ, అజిత్దోవల్లు లక్ష్యంగా ఉగ్రసన్నాహాలు -పీఓకే సరిహద్దుల్లో మాటువేసిన టెర్రరిస్టులు – భారతదేశంపై కన్నేసిన తీవ్రవాదులు
Read moreకర్ణాటక ఉపపోరు వాయిదా
సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
Read more‘రామగుండం’ పునరుద్ధరణకు హామీ
ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమీక్ష హైదరాబాద్:రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ
Read moreరాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి
హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే కోటిన్నరకు పైగా మొక్కలు
Read moreమధ్యవర్తిత్వంపై సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్:భారత్, పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు అని, కశ్మీర్ సమస్యను వారే పరిష్కరించుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Read moreహామీలను నెరవేర్చండి
రైల్వేశాఖ మంత్రికి ఎంపీ రేవంత్ లేఖ హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను పరిష్కరించాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ను ఎంపీ రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు
Read moreపుర ‘పోరు’కు సిద్ధం
హైకోర్టుకు స్పష్టంచేసిన టి.సర్కారు: విచారణ నేటికి వాయిదా హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గురువారం ఈ
Read more