కృష్ణమ్మకు గో..దారి

నదు అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌:
నవ్యాంధ్రప్రదేశ్‌లో నదు అనుసంధానం గురించి ఎప్పటి నుంచో లెక్కలేనన్ని ప్రకటను వచ్చిన సంగతి తెలిసిందే. గోదావరి – కృష్ణా నదు నుంచి నిరుపయోగంగా సముద్రంలో కుస్తున్న నీటిని మళ్లించి సద్వినియోగం చేసే దిశగా నదు అనుసంధానాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలోనే ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదను… పేపర్లను దాటి కార్యరూపం దాల్చిన దాఖలా లేదు. అయితే చంద్రబాబు తర్వాత సీఎంగా పదవీ బాధ్యతు చేపట్టిన వైసీపీ అదినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నదు అనుసంధానంపై ఓ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో జగన్‌ కొత్తగా ప్రతిపాదించిన నదు అనుసంధానానికి ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే చెప్పాలి.
ఇటీవ పార్లమెంటు సమావేశాల్లో భాగంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన నదు అనుసంధానంపై కేంద్ర జశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ విస్పష్ట ప్రకటన చేశారు. జగన్‌ ప్రతిపాదించిన నదు అనుసంధానానికి కేంద్రం కూడా సానుకూంగానే ఉందని ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన గోదావరి జలాను కృష్ణా నదిలోకి మళ్లించడం వరకే పరిమితం కాకుండా గోదావరి జలాను ముందుగా కృష్ణా నదిలోకి – అక్కడి నుంచి పెన్నా నదిలోకి – అక్కడి నుంచి కావేరీ నదిలోకి జలాను మళ్లించే దిశగా… ఈ బ ృహత్కర పథకంపై పూర్తి అధ్యయనం కోసం నేషనల్‌ వాటర్‌ డెవప్‌ మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు షెకావత్‌ పేర్కొన్నారు. ఈ ఏజెన్సీ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాను కూడా షెకావత్‌ క్లిస్టర్‌ క్లియర్‌గా వివరించడం గమనార్హం.
షెకావత్‌ తన ప్రకటనలో ఏమన్నారంటే.. ‘‘దుర్భిక్ష పరిస్థితును ఎదుర్కొంటున్న రాయసీమ – ప్రకాశం – న్లెూరు జిల్లాను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్‌ నుంచి కృష్ణా నది బేసిన్‌ కు నీరు మళ్ళించే అవకాశాను పరిశీలించివసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి – క ృష్ణా నదు అనుంసంధానం ప్రాజెక్టుకు ఆర్థికంగా సహాయ సహకారాు అందించవసిందిగా కోరారు. గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరీ నదు అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్‌ నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్డబ్ల్యుడీఏకు అప్పగించాం. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్పై తమ అభిప్రాయాను తెపవసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాకు పంపించాం. గోదావరి – కావేరీ లింక్‌ ప్రాజెక్ట్లో ప్రధానంగా మూడు లింక్‌ ు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట) – క ృష్ణా (నాగార్జునసాగర్‌) లింక్‌ – కృష్ణా (నాగార్జునసాగర్‌) పెన్నా (సోమశి) లింక్‌ పెన్నా (సోమశి) – కావేరీ (గ్రాండ్‌ ఆనకట్ట) లింక్‌. ఈ లింక్‌ ప్రాజెక్ట్ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకునే మీ కుగుతుంది. గోదావరి-క ృష్ణా లింక్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా – గుంటూరు – ప్రకాశం – చిత్తూరు – న్లెూరు జిల్లాల్లో 3.45 క్ష నుంచి 5.04 క్ష హెక్టార్ల భూముకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చు. అలాగే నాగార్జునసాగర్‌ కుడి – ఎడమ క్వా కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు. నదు లింకింగ్‌ ప్రాజెక్ట్‌ పై సంబంధిత రాష్ట్రా మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ ను రూపొందించి – చట్టపరమైన అన్ని అనుమతు పొందిన తర్వాత ప్రాజెక్ట్‌ పను మొదవుతాయి’’ అని షెకావత్‌ సవివర ప్రకటన చేశారు.
మొత్తంగా షెకావత్‌ ప్రకటనను తరచి చూస్తే… చంద్రబాబు చెప్పినట్టుగా ఏపీలో గోదావరి-కృష్ణా నదు అనుసంధానంతోనే ఆగిపోకుండా… ఈ అనుసంధానాన్ని పెన్నా – కావేరీ వరకు కూడా పొడిగించే దిశగా అడుగు పడుతున్నాయని చెప్పాలి. ఇదే జరిగితే… ఏపీలోని రాయసీమతో పాటు ప్రకాశం – న్లెూరు జిల్లాకు కూడా సాగు – తాగు నీటి కొరత అన్నదే ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. అంటే… కరువు సీమగా పేరుపడ్డ రాయసీమ ఈ ప్రాజెక్టు సాకారమైతే… సస్యశ్యామమైనట్టే. ఇదే జరిగితే… ఏపీలో ఇక జగన్‌ కు తిరుగు ఉండదన్న వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు తమ ప్రతిపాదనన్నింటినీ కేవం పేపర్లకే పరిమితం చేయగా… జగన్‌ మాత్రం తాను అనుకున్న పథకాకు కార్యరూపం ఇచ్చే దిశగా కదుతున్నారని చెప్పాలి. అంటే నదు అనుసంధానాన్ని ప్రతిపాదించడం వరకే చంద్రబాబు పరిమితమైతే.. జగన్‌ దానిని సాకారం చేస్తున్నారన్న మాట.
తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాకు తీపి కబురు చెప్పింది కేంద్రం. నీటిభ్యత ఎక్కువగా ఉండే గోదావరి, కృష్ణానదును ఇతర నదుతో అనుసంధానం చేయడం ద్వారా తొగు రాష్ట్రాకు మేు జరిగేలా చర్యు చేపట్టింది.
గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదుకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో ప్రకటించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కరువు, దుర్భిక్ష పరిస్థితును ఎదుర్కొంటున్న రాయసీమ, ప్రకాశం, న్లెూరు జిల్లాను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్‌ నుంచి క ృష్ణా నది బేసిన్‌కు నీరు మళ్ళించే అవకాశాను పరిశీలించివసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి – క ృష్ణా నదు అనుంసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాు అందించవసిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు.
గోదావరి, క ృష్ణా, పెన్నా, కావేరీ నదు అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్‌ నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్‌డబ్ల్యుడీఏకు అప్పగించింది కేంద్రం. ఈ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాను తెపవసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాకు పంపించినట్లు షెకావత్‌ చెప్పారు.
గోదావరి – కావేరీ లింక్‌ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌ు ఉంటాయి. అవి గోదావరి (ఇచ్చంపల్లి లేదా జానంపేట), క ృష్ణా (నాగార్జునసాగర్‌) లింక్‌, కృష్ణా (నాగార్జునసాగర్‌) పెన్నా (సోమశి) లింక్‌, పెన్నా (సోమశి), కావేరీ (గ్రాండ్‌ ఆనకట్ట) లింక్‌ అని చెప్పారు. ఈ లింక్‌ ప్రాజెక్ట్‌ ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం కుగుతుంది.
గోదావరి-కృష్ణా లింక్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని క ృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, న్లెూరు జిల్లాల్లో 3.45 క్ష నుంచి 5.04 క్ష హెక్టార్ల భూముకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చు. దీంతో పాటు నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ క్వా కింద తెంగాణలో ఉన్న క్షలాది ఎకరా ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
నదు లింకింగ్‌ ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రా మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ను రూపొందించి, చట్టపరమైన అన్ని అనుమతు పొందిన తర్వాత ప్రాజెక్ట్‌ పను మొదవుతాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన పట్ల తొగు రాష్ట్రాు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రా సీఎరు జగన్‌-కేసీయార్‌ ఈ విషయంలో పు దఫాు చర్చించిన సంగతి తెలిసిందే.