60 శాతం కేసులు అక్కడినుంచే

హెూంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారు తెలంగాణతో

Read more

కళతప్పిన పాతబస్తీ

కరోనా ప్రభావంతో ఐదు వేల కోట్ల రూపాయల వరకూ నష్టం అంచనా  కరోనా దెబ్బకు ఇళ్లకే పరిమితమైన ముస్లిం సోదరులు.. దుకాణాలన్నీ మూసివేతతో వ్యాపారులకు తీరని నష్టం

Read more

కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదనలు హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలు, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త విద్యా సంవత్సరాన్ని

Read more

అక్షయ బంగారం కొనుగోళ్లు ‘క్షయం’

నేడు అక్షయ తృతీయ… బంగారం అమ్మకాలపై లాక్ డౌన్ ఎఫెక్ట్ గతేడాది రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో షాపులన్నీ వెలవెల ఆన్‌లైన్లో

Read more

పాలమూరుకు కర్నూలుతో పొంచివున్న ప్రమాదం

ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నా ఏపీలో దడపుట్టిస్తున్న కర్నూలు కేసులు 14 రోజులుగా నమోదు కాని కొత్త కేసులు కట్టడి ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు 9 తర్వాత జిల్లా

Read more

రైతు సమస్యల పై ఉపవాస దీక్ష

గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  హైదరాబాద్: రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి

Read more

సిద్ధించిన చిరకాల స్వప్నం

రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఆవిష్కృతం  సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిస్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని

Read more

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు

ఆ తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలి టీ. ప్రభుత్వ ఆదేశాలు హైదరాబాద్: కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు

Read more

తెల్లరేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలి

పేదలకు ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీ అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని ఆదేశాలు  హైదరాబాద్,జ్యోతిన్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో నిరు పేదలు ఇబ్బందులు పడకుండా

Read more

కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలి

అప్పుడే వైరస్ వ్యాప్తి బయటపడుతుంది: ఉత్తమ్ నల్లగొండ,జ్యోతిన్యూస్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Read more