‘‌కారు’లో నిశ్శబ్దం…!

టిఆర్‌ఎస్‌లో రాజకీయ నిశ్శబ్దం ఈటెల బర్తరఫ్‌ ‌తర్వాత సైలెంట్‌ అయిన నేతలు పరోక్షంగా సచనలు చేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :ఈటెల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి

Read more

కేసీఆర్‌ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు: బండి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కింగ్‌ ‌కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు

Read more

ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ‌ప్రకటిస్తే ఎలా ?

తక్కువ సమయంలో ప్రజలు సొంతూళ్లకు ఎలా వెళతారు కూలీలు, వసల కూలీల పరిస్థితి ఏమిటో ఆలోచించారా సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపే అధికారం ఎవరిచ్చారు మందుల ధరలు,ప్రైవేట్‌ ఆస్పత్రుల

Read more

తెలంగాణకు ‘తాళం’

తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్‌ ఉదయం 6నుంచి 10 వరకు సడలింపులు పదిరోజుల పాటు అమలు చేయాలని నిర్ణయం హైకోర్టు ఆదేశాలతో కేబినేట్‌లో సమగ్రంగా చర్చ వ్యాక్సిన్‌ ‌కొనుగోళ్లకు

Read more

రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌:-‌తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌విధిస్తూ కేసీఆర్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ ‌కొనసాగించాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. లాక్‌డౌన్‌ ‌సమయంలో

Read more

తెలంగాణలో ‘లాక్‌డౌన్‌’…!?

‌కరోనాపై అప్రమత్తం అయిన ప్రభుత్వం నేడు తెలంగాణ కేబినేట్‌ ‌కీలక భేటీ లాక్‌డౌక్‌ ‌సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ

Read more

జన్‌1‌న కేరళను తాకనున్న రుతుపవనాలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అనకున్న ప్రకారమే జూన్‌ 1‌న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు పేర్కొంది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం

Read more

ఏపీలో కొత్తరకం వైరస్‌ ‌లేదన్న కేంద్ర కార్యదర్శి

ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్న జవహర్‌ ‌రెడ్డి అలాంటిది ఉంటే ఇప్పటికే కేంద్రం గుర్తించేదని వివరణ చంద్రబాబు కరోనాకన్నా డేంజర్‌ అన్న మంత్రి పేర్నినాని న్యూఢిల్లీ/అమరావతి,జ్యోతిన్యూస్‌ :ఆం‌ధప్రదేశ్‌లో

Read more

కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం

వారికి తప్పనిసరిగా బెడ్లు అందించాలి వైద్యంలో ఎక్కడా తేడా లేకుండా చూసుకోవాలి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి కోవిడ్‌ ‌నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్‌

Read more

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కేసీఆర్‌

‌ప్రగతిభవన్‌ ‌చేరుకున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం ప్రగతి భవన్‌ ‌చేరుకున్నారు.ఏప్రిల్‌ 19‌న సీఎం కేసీఆర్‌ ‌కరోనా బారినపడ్డారు. స్వల్ప

Read more