కరోనా చైనా ల్యాబ్‌ ‌నుంచి విడుదల కాలేదు గబ్బిలాల ద్వారానే వ్యాప్తించిందన్న ఆరోగ్య సంస్థ నివేదిక

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌కరోనా వైరస్‌ ‌ల్యాబ్‌ ‌నుంచి లీక్‌ ‌కాలేదని….గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో, చైనా అధ్యయనం

Read more

అమరులకు అంజలి…

బాంగ్లాదేశ్ చేరుకున్న ప్రధాని మోడీ ఘనంగా స్వాగతించిన ప్రధాని షేక్‌ ‌హసీనా ఢాకా,జ్యోతిన్యూస్‌ :‌భారత ప్రధాని నరేంద్రమోదీకి బంగ్లాదేశ ప్రధాని షేక్‌ ‌హసీనా ఘన స్వాగతం పలికారు.

Read more

తెలంగాణలో…లాక్‌డౌన్‌’ఉం‌డదు

మరోమారు లాక్‌డౌన్‌ ‌పెట్టే యోచన లేదు విద్యార్థులు కరోనా బారిన పడుతుంటే చూడలేకపోయాం విధిలేకే స్కూళ్లను తాత్కాలికంగా మూసాం థియేటర్లు యధావిధిగా నిబంధన మేరకు నడుస్తాయి కరోనా

Read more

లక్ష్యానికి మించి….

పుణే రెండో వన్డేలోనూ చెలరేగిన భారత్‌ ‌బ్యాట్స్‌మెన్‌ ‌సెంచరీలు,అర్థసెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్‌ 336 ‌పరుగుల చేసిన టీమిండియా కెఎల్‌ ‌రాహుల్‌ ‌సెంచరీ..పంత్‌ అద్బుత ఇన్నింగ్‌ ‌పుణే•,జ్యోతిన్యూస్‌ :

Read more

‘బంద్‌’ ‌ప్రశాంతం…

ఏపీ•లో భారత్‌ ‌బంద్‌ ‌సంపూర్ణం ఉదయం నుంచే లెఫ్‌ ‌పార్టీల ఆందోళన కేంద్రానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసన ర్యాలీలు డిపోలకే పరిమితం అయిన బస్సులు నిలిచిపోయిన

Read more

పదును పెట్టండి

ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్‌ ఆరోగ్య రంగంలో మన సామర్థ్యంపై ప్రపంచానికి విశ్వాసం ఐఐటి అంటే ఇండియన్‌ ఇం‌డీజినస్‌ ‌టెక్నాలజీ ఖరగ్‌పూర్‌ ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ

Read more

గుర్తించండి…

ప్రజలకు వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని యూపిలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పలు కార్యక్రమాలు ప్రారంభం న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :‌ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు

Read more

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృతి

ముంబయి,జ్యోతిన్యూస్‌ : మహారాష్ట్రలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జల్గావ్‌ ‌జిల్లాలోని కింగన్‌ ‌వద్ద జరిగిన ట్రక్కు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో

Read more

ఆఖరి ఛాన్స్…

‌నేటి వరకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఛాన్స్ హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయిన

Read more

మండుతున్న ‘పెట్రోల్’ ధరలు

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు హైదరాబాద్‌ ‌నగరంలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ 91.65కు చేరిక న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌

Read more