రాజకీయాలో రాజుగారమ్మాయి

`నేడు ప్రపంచ మహిళా దినోత్సవం బీజేపీ అధినేత అమిత్‌ షా శ్రీకాకుళం పర్యటన ద్వారా చాలామందికి తెలియని ఓ వ్యక్తి మెగులోకి వచ్చారు. ఆమె సంచైతా గజపతిరాజు.

Read more

80 శాతం కోుకుంటున్నారు

కరోనా వైరస్‌పై ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ న్యూఢల్లీి: కరోనావైరస్‌(కొవిడ్‌-19) బారిన పడినవారిలో 80శాతం మంది వారి రోగనిరోధకశక్తి సాయంతోనే  కోుకుంటున్నారని ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

Read more

ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితం

ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ న్యూఢల్లీి: యెస్‌ బ్యాంకుకు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక

Read more

ఎంపీ సస్పెన్షన్‌పై

దద్దరిల్లిన లోక్‌సభ న్యూఢల్లీి: ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీ సస్పెన్షన్‌ వ్యవహారంపై శుక్రవారంనాడు లోక్‌సభను కుదిపేసింది. కాంగ్రెస్‌ ఎంపీను పార్లమెంటు సమావేశాు పూర్తయ్యేంతవరకూ సస్పెండ్‌ చేయడం అసాధారణమని, ఎంతమాత్రం

Read more

ఫోన్‌ పేకు యస్‌ బ్యాంకు సెగ

ఫోన్‌ పే అంతరాయంపై స్పందించిన  ఫౌండర్‌ సమీర్‌ నిగమ్‌ ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు సంక్షోభం  డిజిటల్‌ చెల్లింపు సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది.

Read more

నె లోపే సమస్యను పరిష్కరిస్తాం

ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ముంబై:  యస్‌ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారు ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌  శక్తికాంత దాస్‌ స్పందించారు. ఆర్థిక

Read more

కూల్చివేతపై తీర్పు రిజర్వ్‌

సచివాయ భవనాపై హైకోర్టులో ముగిసిన ఇరుపక్షా వాదను హైదరాబాద్‌ : తెంగాణ సచివాయం కూల్చివేత పిటిషన్‌పై హైకోర్టులో వాదను ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది.

Read more

‘పెద్ద’ పీట ఎవరికో!

నేడు విడుదకానున్న రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్‌ `తెంగాణలో 2, ఏపీలో 4 రాజ్యసభ స్థానాు`తెంగాణలో క్వకుంట్ల కవితకు సీటు`రెండో సీటుపై నెకొన్న తీవ్ర ఉత్కంఠ`ఏపీలోనూ 4 స్థానాపై

Read more

హై ‘డర్‌’ బాద్‌

ఏ ఇద్దరు కలిసినా కరోనా వైరస్‌ టాపిక్‌: సోషల్‌ మీడియాలో వదంతు `వైద్య అధికారుపై హైకోర్టు ఆగ్రహం`శంషాబాద్‌ విమానాశ్రమంలో అప్రమత్తం`విదేశానుంచి వచ్చేవారికి కరోనా పరీక్షు`బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ అత్యవసర

Read more

కట్టుదిట్టమైన చర్యు

రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ ప్రకటన న్యూఢల్లీి:కరోనా నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ రాజ్యసభలో ప్రకటించారు. దేశంలో

Read more