అమెరికాలో పెరుగుతున్న భారతీయుల మరణాలు

కరోనా కాటుకు 40 మంది భారతీయుల మృతి న్యూఢిల్లీ: అమెరికాలో భారత నేపథ్యం ఉన్న దాదాపు 40 మంది కరోనా వైరస్(కొవిడ్-19) బారిన పడి మ రణించినట్లు అక్కడి

Read more

పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్లు

ప్రత్యేక నిధి ఏర్పాటుచేసిన పేటీఎం… ఇప్పటికే రూ.100 కోట్ల సేకరణ న్యూఢిల్లీ: కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సీఎం కేర్స్ ఫండకు అందించేందుకుగానూ తమ సంస్థ ఇప్పటి

Read more

మహా..ఉధృతం

మహారాష్ట్రలో 1666కు చేరిన కరోనా కేసులు..ఒక్క రోజులో 92 మందికి పాజిటివ్ ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. శనివారం ఒక్కరోజే అక్కడ కొత్తగా మరో

Read more

లాక్ డౌన్-2 షురూ!

వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి సూచించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు గంటలపాటు కొనసాగిన కాన్ఫరెన్స్ లాక్ డౌన్ కొనసాగింపుపైనే ప్రధాన చర్చ నెలాఖరుదాకా పొడిగించాలని కోరిన కేసీఆర్

Read more

వాళ్లే నిజమైన దేశభక్తులు

ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలకు రాహుల్ ప్రశంసలు  న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు

Read more

కరోనా కట్టడి పై

కలిసుందాం రా కరోనా వైరస్ ను కలిసికట్టుగా ఎదుర్కొందాం అని ట్రంప్ కి ట్వీట్ చేసిన మోదీ న్యూఢిల్లీ: “విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి.

Read more

కరోనా భారతం

భారత్ లో కరోనా: 149 మరణాలు, 5247 కేసులు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో

Read more