లోయలో పడిన బస్సు..!

19 మందికి గాయాలు అరకు ఘాట్‌ ‌రోడ్డులో ప్రమాదం హైదరాబాద్‌కు చెందిన ప్రయాణీకులుగా గుర్తింపు విశాఖపట్నం,జ్యోతిన్యూస్‌ :‌విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 4 మంది మృతి

Read more

కాలేజీలో ‘ఆంగ్ల ’ విద్య…

డిగ్రీస్థాయిలోనూ ఇంగ్లీష్‌ ‌మాధ్యమంలో బోధన దశలవారీగా అమలు చేయడానికి కసరత్తు ఊరూరా పటిష్టమైన ఇంటర్నెట్‌ అం‌దుబాటులోకి రావాలి విద్యారంగంపై ఉన్నతస్థాయి సమీక్షలో సీ•ఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,జ్యోతిన్యూస్‌

Read more

అంతా సిద్ధం…

ఎపిలో నేడు రెండోవిడత పంచాయితీ ఎన్నికలు 18 రెవెన్యూ డివిజన్లలో 3,328 గ్రామపంచాయతీలకు పోలింగ్‌ ఇప్పటికే 539 సర్పంచ్‌ ‌స్థానాలు ఏకగ్రీవం 2,789 సర్పంచ్‌ ‌స్థానాలకు శనివారం

Read more

ఇక ‘ఉక్కు’ ఉద్యమమే

ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉద్యమించాల్సి ఉంది స్పీకర్‌ ‌ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించిన గంటా తెలంగాణ ఉద్యమతరహాలు ముందుకు సాగాలని

Read more

ఆలస్యం వద్దు…!

– ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ను మరింత బలోపేతం – కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు – మానిటరింగ్‌ కమిటీ భేటీలో సీఎం జగన్‌ ఆదేశాలు –

Read more

ఉచితంగా ‘బోర్లు’

– రైతులకు ఉచితంగా బోరుబావుల పథకం– వైఎస్సార్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు– 28న ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌– రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల

Read more

28 నుంచి వైఎస్సార్ జలకళ

విజయవాడ,జ్యోతిన్యూస్‌ : సంక్షేమ పథకాల అమలులో జోరుగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు

Read more

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం జగన్

తిరుమల,జ్యోతిన్యూస్‌ : విమర్శలను లెక్క చేయకుండా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్ర¬్మత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more

వచ్చే ఏడాది చివరినాటికి ‘పోలవరం’

– సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి కార్యాచరణ – త్వరిగతిన నిర్దేశించిన ప్రాజెక్టులకు మోక్షం – మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం –

Read more