అమరావతి అభివృద్ధికి.. ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉంది

– ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు పర్యటించారు – ఇక్కడి అవినీతిపై రైతులు, ఎన్జీవోలు వారికి ఫిర్యాదు చేశారు  – ప్రపంచ బ్యాంకు జోక్యంపై కేంద్రం అభ్యంతరం

Read more

రిజర్వేషన్లను అడ్డుకుంటారా..

– దేశంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం లేదు  – టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఏపీ సీఎం జగన్‌  అమరావతి, జులై22 : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల

Read more

ప్రత్యేక దర్శనాల్లో టిటిడి ఉదారత వృద్దులకు, ఐదేళ్ల పిల్లల తల్లిదండ్రులకు అవకాశం 23, 24 తేదీల్లో ప్రత్యేక టోకెన్లతో దర్శనాలు తిరుమల -జ్యోతి న్యూస్‌

తిరుమల శ్రీవారిని సందర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించాని టిటిడి నిర్ణయించింది. ప్రతినెలా సాధారణ దినాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించేందుకు తితిదే

Read more

సంక్షోభంలో వ్యవసాయ రంగం భూతాపం కారణంగానే వాతావరణ మార్పులు

విజయవాడ,జూలై20: దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట

Read more

సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ ఎస్సీ హాస్టల్‌లో నిద్ర చేసిన హరికిరణ్‌ చక్రాయపేటలో స్కూళ్ల పరిశీలన

కడప,జూలై19(జ్యోతి న్యూస్):-:-సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కలెక్టర్‌ హరికిరణ్‌ రంగంలోకి దిగారు. చక్రాయపేట ఎస్సీ హాస్టల్లో గురువారం రాత్రి హాస్టల్‌ నిద్ర చేసిన జిల్లా కలెక్టర్‌ సి.హరి

Read more

అమరావతి పనులు పూర్తిగా పడకేశాయి

– పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడింది  – పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగలా జగన్‌ పాలన  – టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 

Read more

సీఎం జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత పురందేశ్వరి. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలివ్వడం సరికాదన్నారు.

Read more

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

కర్నూలు: నల్లమల అడవి పరిసర గ్రామాల్లో మరోసారి పెద్దపులి ఉందంటూ అలజడి మొదలైంది. ఆవుపై దాడి చేసి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర

Read more

జాబిలమ్మ చెంతకు…

సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-2 2  హైదరాబాద్‌, జ్యోతి న్యూస్‌ : చందమామ రావే.. జాబిల్లి రావే… అనే గేయం ప్రతి

Read more

ఏపీ బీజేపీలో రేపు భారీగా చేరికలు.

విజయవాడ : ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించారు.

Read more