రిజర్వేషన్లను అడ్డుకుంటారా..

– దేశంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం లేదు  – టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఏపీ సీఎం జగన్‌  అమరావతి, జులై22 : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల

Read more

అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు దేశం గర్విస్తోందన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తదితరులు ఆమెను కొనియాడారు. హిమ్‌దాస్‌ను చూసి దేశం గర్విస్తుందని, నెల

Read more

విదేశాల్లో దాచుకున్న డబ్బును కక్కిస్తా షరీఫ్‌ జైలు సుఖాలపై మండిపడ్డ ఇమ్రాన్‌

అవన్నీ తొలగిస్తామని అమెరిరాలో ప్రకటించిన ఇమ్రాన్‌ ఇమ్రాన్‌ రాకను పట్టించుకోని అమెరికన్‌ వాషింగ్టన్‌,జూలై22: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విూద ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

Read more

రైతుబీమా పథకం గడవు పెంచే అవకాశం

కొత్త సంవత్సరం కోసం అధికారుల కసరత్తు ప్రీమియం చెల్లింపుపై ఎల్‌ఐసికి లేఖ హైదరాబాద్‌,జూలై22: రైతుబీమా కింద 2018-19 సంవత్సరం రైతుబీమా ప్రీమియానికి సంబంధించి ఎల్‌ఐసీతో వ్యవసాయశాఖ చేసుకున్న

Read more

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22: గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి,

Read more

ఆగని మంచినీటి వ్యాపారం వర్షాభావంతో పెరుగుతున్న దందా

నిజామాబాద్‌,జూలై22: ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఎలాంటి

Read more

మొక్కలు నాటడం మన బాధ్యత భవిష్యత్‌ తరాల కోసం పనిచేద్దాం

కామారెడ్డి,జూలై22: మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు.

Read more

నేడు నింగిలోకి చంద్రయాన్-2 ..

శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2ను మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 20 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తిచేసుకొని మధ్యాహ్నం

Read more

మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో నిల్చున్న భక్తులకు

Read more