ప్రైవేటు..కూత

దసరా నుంచి పరుగులు తీయనున్న ప్రైవేటు రైళ్లు న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టనున్న ప్రైవేటు రైళ్లు దసరా సందర్భంగా పరుగులు తీయనున్నాయి. దిల్లీ-లఖ్‌నవూ మధ్య తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌

Read more

పాక్‌..కుట్ర భగ్నం

పట్టుబడిన ఉగ్రవాదులనుంచి కీలక సమాచారం శ్రీనగర్‌:సుమారు 50 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించిన పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు తెలిపారు. పాక్‌

Read more

భారత్‌కు యుఎస్‌ మద్దతు

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి ఓకే న్యూఢిల్లీ: కరుడుగట్టిన నలుగురు టెరరిస్టులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద భారత్‌ ఉగ్రవాదులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. జైష్‌-ఎ-మహ్మద్‌

Read more

ఇదేనా కార్మి సంక్షేమం?

వారం వ్యవధిలో రెండు భారీ అగ్నిప్రమాదాలు: 17 మంది కార్మికులు మృతి  న్యూఢిల్లీ : దేశంలోని రెండు కర్మాగారాల్లో వారం రోజుల వ్యవధిలో సంభవించిన రెండు వేర్వేరు

Read more

అక్కడా..మనమే గ్రేట్‌

విదేశాలలో జీవనం సాగిస్తూ..ఇంటికి డబ్బు పంపేవారిలో అత్యధికులు భారతీయులే!  వాషింగ్టన్‌ : విదేశాల్లో జీవనం సాగిస్తూ స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వలసదారుల్లో అత్యధికులు

Read more

జంక్‌ ఫుడ్‌తో ప్రమాదం

చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు లండన్‌ : చేత్తో మనసారా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తే చాదస్తం అనుకుంటున్నారు. ఓ స్పూన్‌ చేత్తో పట్టుకుని నూడుల్స్‌ తింటే మావాడు

Read more

20 ఏళ్ల తర్వాత విచారణ

9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు: 2021 జనవరి 11 నుంచి మొదలు  వాషింగ్టన్‌: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం

Read more

‘కారు’ చౌకైనా..కొనడంలేదు

ఆర్థిక మందగమనానికి సంకేతాలంటున్న విశ్లేషకులు  న్యూఢిల్లీ : కార్ల విక్రయాలు వరుసగా పడిపోతుండటం ఆర్థిక వ్యవస్థ దురవస్థపై గుబులు రేపుతోంది. వడ్డీ రేట్లు తగ్గించినా, కార్ల ధరలు

Read more