ఎన్‌ఆర్‌సీ అమలుపై

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదుకేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక

Read more

ప్రజా సమస్యలు విస్మరించారు

ఆప్‌ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ న్యూఢిల్లీ :అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్‌ ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ

Read more

నేటినుంచి వనదేవతల కుంభమేళా

కోటి మందికి పైగా వచ్చే భక్తులకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు -జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్ల కేటాయింపు-అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు-కరోనా వైరస్‌ను దృష్టిలోపెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలు-ఎక్కడికక్కడ

Read more

స్వచ్ఛమైన తాగునీరు

ఆమ్‌ ఆద్మీ మేనిఫెస్టో విడుదల దిల్లీ: మరో నాలుగు రోజుల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ ప్రచారపర్వం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు,

Read more

‘లెక్క’ చేయని తెలుగు ఎంపీలు

ఎన్నికలలో ఖర్చులు చూపించని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకుకేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ -దేశవ్యాప్తంగా 80 మంది ఎంపీలకు ఝలక్‌-17 మంది తెలుగు ఎంపీలపై ఈసీ సీరియస్‌-13

Read more

వన దేవతల సాక్షిగా

బెల్లం ‘మాఫియా’ జాతర సిండికేట్‌గా మారిన బెల్లం వ్యాపారులు..మొక్కుచెల్లించకుండానే నిలువుదోపిడీ -కాంట్రాక్టర్‌దే ఇష్టారాజ్యం అక్కడ -అధికారుల అండతో 14 దుకాణాల కాంట్రాక్ట్‌ -కిలో బెల్లం రూ.80కి పైగానే..

Read more

ఊరేగే విగ్రహాలు

ఆలయం గర్భగుడిలో మూలవిరాట్టు దగ్గర మనకు కొన్ని లోహవిగ్రహాలు కనిపిస్తాయి. వాటిని ఉత్సవమూర్తులు అంటారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగే విగ్రహాలవి. మూలమూర్తి స్థిరంగా గర్భగుడిలో కొలువుతీరితే ఉత్సవాల

Read more

కంటితుడుపు చర్యలు

పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ (ఎంజిఎన్‌రేగా) పనులకు అవసరమైన నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయబూనుకోవడం దుర్మార్గం.

Read more

మగాళ్లు..మృగాళ్లు

మారువేషంలో మారీచుడు మాయలేడిగా వచ్చాడు.. ఆ ‘బంగరు జింక’పై సీత మనసు పడింది. దానిని వేటాడుతూ.. వెంటాడుతూ శ్రీరాముడు పరుగెత్తాడు. మరో వేషంలో మైరావణుడు పర్ణశాల ముందు

Read more