నిర్మాణరంగ కార్మికులను ఆదుకోండి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

హైదరాబాద్‌: నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. ఇవాళ ప్రధాని మోదీని కోరారు. కోవిడ్‌19 నేపథ్యంలో పు రాష్ట్రాు లాక్‌డౌన్‌ విధించాయి.  అయితే కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికు సిద్ధం చేయాని ఆమె ఓ లేఖలో కోరారు. రాష్ట్ర బిల్డింగ్‌  మరియు ఇతర నిర్మాణ కార్మికు సంక్షేమ సంఘాు ఈ ప్రణాళికు అము చేసే విధంగా చూడాని ఆమె విజ్ఞప్తి చేశారు. నిర్మాణరంగంలో సుమారు 44 మిలియన్ల ప్రజు పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు.  కార్మికుకు వేతన మద్దతు ఇవ్వాన్నారు.  కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాు కూడా ఈ చర్య తీసుకోవాని ఆమె ఆయా సీఎంను కోరారు. ఈనె 23వ తేదీన ఆమె లేఖ రాశారు.