మోదీ ప్రతిపాదనకు సై అన్న పాక్
కరోనాపై కలిసుంటామని ప్రకటన
ఇస్లామాబాద్: కరోనా వైరస్పై పోరాడేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) పటిష్ట వ్యూహాన్ని రూపొందించాని, ప్రజను ఆరోగ్యంగా ఉంచేందుకు మార్గాను సార్క్ దేశాు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించాని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు పాక్ ‘సై’ చెప్పింది. సార్క్ దేశా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటామని పాకిస్థాన్ ప్రకటించింది. 110 దేశాను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజు ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు ఏ అవకాశాన్ని వదుకోరాదని మోదీ శుక్రవారంనాడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్తో పోరాడేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించాని సార్క్ దేశా నేతకు పిుపునిచ్చారు. ‘మన ప్రజను ఆరోగ్యంగా ఉంచేందుకు మార్గాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనం చర్చించవచ్చు. కలిసికట్టుగా మనం ప్రపంచానికి ఓ ఉదాహరణగా నివవచ్చు, ఆరోగ్యకరమైన భూ మండం కోసం క ృషి చేయవచ్చు’ అని మోదీ ఆ ట్వీట్లో ప్రతిపాదన చేశారు. భూ మండమంతా కోవిడ్-19 నోవల్ కరోనా వైరస్తో యుద్ధం చేస్తోందని, దీనితో పోరాడేందుకు వివిధ స్థాయిల్లో ప్రభుత్వాు, ప్రజు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మందికి ఆవాసమైన దక్షిణాసియా తన ప్రజు ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ అవకాశాన్నీ వదుకోరాదని సూచించారు. మోదీ ప్రతిపాదనపై వెంటనే పాక్ స్పందించింది. ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో కరనో వైరస్ను సమన్వయంతో ఎదుర్కొవాని, దీనిపై చర్చిచేందుకు జరిగే సార్క్ దేశా వీడియా కాన్ఫరెన్స్లో పాక్ పాల్గొంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అయిషా ఫరూఖీ ధ్రువీకరించారు. తమ దేశం తరఫున ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా హాజరవుతారని ఆమె తన అధికార ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.