ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఇదిగో!

ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకాయిలు ‘వెదురు’ ఈనెతో రకరకా పరిణామాలో సంచును తయారుచేస్తున్నారట! వెదురు కపను ఉపయోగించి ‘సీసాల’ను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బలును, ‘డొక్కు’- చిన్న డబ్బాల-ను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట! ఈ ‘చిట్టి’ సంస్థలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ్భారత’ పునర్‌ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కొన్ని ‘సంస్థు’ తాము తయారుచేసిన ఈ ‘వంశీ’- వెదురు- ఉపకరణాను ఉచితంగా పంపిణీ చేయాలి! మరికొన్ని సంస్థు ‘లాభ నష్ట రహిత ప్రాతిపదికపై’ ఈ వెదురు సంచును బుట్టను తట్టను ‘సీసా’ను చౌక ధరకు విక్రయిస్తున్నాయట! మంచినీరు సరఫరా చేయడంకోసం ఇలా తయారైన ‘అర్థ లీటర్‌’, ‘లీటర్‌’, ‘రెండు లీటర్ల’, ‘పావు లీటర్‌’ పరిమాణంలోని వెదురు సీసాను నవంబర్‌లో స్వచ్ఛంద కార్యకర్తు గౌహతిలో ప్రదర్శించడం మాథ్యమాలో ప్రచారమైంది. ‘ప్లాస్టిక్‌’ ఉపకరణాకు ప్రత్యామ్నాయంగా ఈ ‘వెదురు’వస్తువును విరివిగా వాడాన్నది ఈ ‘స్వచ్ఛంద’ సేవకు చేస్తున్న ప్రచారం! ఇది ఒక ఉదాహరణ మాత్రమే… అన్ని ప్రాంతాలోను ‘ప్లాస్టిక్‌’కు ప్రత్యామ్నాయాను తయారుచేస్తున్న ‘స్వచ్ఛ భారత’ పర్యావరణ ప్రేమికు సంఖ్య విస్తరిస్తోంది! గత ఏడాది అక్టోబర్‌ రెండవ తేదీన- మహాత్మాగాంధీకి నూటయాబయి ఏళ్లు నిండి నూట యాబయి ఒకటవ జగన్తిని జరుపుకున్న సందర్భంగా- ‘ఏక పర్యాయ వినియోగ’ ‘ప్లాస్టిక్‌’ పదార్థా నిషేధం దేశమంతటా అములోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ‘ఏక పర్యాయ వినియోగ’- సింగిల్‌ యూజ్‌- ‘ప్లాస్టిక్‌’ వస్తువు నిషేధాన్ని ఆవిష్కరించాడు. గతంలోవలె కాక ‘ప్రస్తుత నిషేధం’ మ్లెమ్లెగా విజయవంతం అవుతుండడం ప్రక ృతికి ప్రమోదం కలిగిస్తున్న శుభ పరిణామం! ‘ప్లాస్టిక్‌’ దశాబ్దుపాటు కలిగించిన గాయాతో నొప్పిని భరించలేక విపిస్తున్న ప్రక ృతి నొప్పిని కలిగిస్తోంది! అందువ్ల ‘‘గాయాను మాన్పడానికి మీగా’’ పత్తి, నూు, జనుపనార, కాగితం, వెదురు, కప ఉపకరణాు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. భాగ్యనగరంలోను తొగు ప్రాంతాలోని వివిధ పట్టణాలోను కొన్ని జాతీయభావ స్వచ్ఛంద సంస్థు విరివిగా బట్ట సంచును పంపిణీ చేయడం ప్రక ృతి గాయాకు చికిత్స జరుగుతోందనడానికి నిదర్శనం! సికిందరాబాద్‌లోని ‘సైనిక్‌పురి’ నివాసు ‘ప్లాస్టిక్‌’ నిర్మూనకోసం దేవాయాు మాథ్యమంగా ఉద్యమిస్తున్నారట! పురోహితు, అర్చకు, స్థానిక సంక్షేమ సంఘావారు కసికట్టుగా భక్తుకు, దేవాయ సందర్శకుకు ‘ప్లాస్టిక్‌’ బుట్టను, తట్టను, సీసాను, సంచును వినియోగించవద్దని విజ్ఞప్తును చేస్తున్నారట! పూజా సామగ్రిని తీసుకొని వెళ్లడానికి ‘ప్రత్యామ్నాయ’ ఉపకరణాను వాడాన్నది ఈ దేవాయ ఉద్యమ స్ఫూర్తి…
ఇలా, ‘‘చీకటిని తిడుతూ కూర్చున్న’’ వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది… చిఱు దివ్వెను వెలిగిస్తున్నవారు పెరుగుతున్నారు. ‘ప్లాస్టిక్‌’ రసాయన విష రక్కసునికి వ్యతిరేకంగా మొదలైన స్వచ్ఛ్భారత సమరం క్రమక్రమంగా తీవ్రతరం అవుతోంది! నిజానికి ‘ప్లాస్టిక్‌’ పదార్థా వాడకాన్ని నిషేధించాన్న కార్యక్రమం దాదాపు రెండు దశాబ్దు క్రితం మొదలైంది. అనేక మహానగరాలో ‘మందం లేని’ ప్లాస్టిక్‌ సంచు వినియోగాన్ని నిషేధించిన తరువాత ఇరవై ఏళ్లు గడిచి పోయాయి! తీర్థయాత్రా స్థలాలో ‘ప్లాస్టిక్‌’ సీసాను, సంచును నిషేధించారు. పురపాక, నగర పాక కార్యాయాల్లో, ప్రభుత్వ సచివాయ ప్రాంగణాలో విద్యాయ ప్రాంగణాలో ఆయా నిర్వాహకు ‘ప్లాస్టిక్‌’ను నిషేధించినట్టు పదే పదే ప్రచారం అయింది… కానీ నిషేధాలో అత్యధికం వమ్మయిపోవడం ఇరవై ఏళ్ల చరిత్ర, రైళ్లలోను రౖుెస్టేషన్‌లో ‘ప్లాస్టిక్‌’ కప్పుకు బదు మట్టి ‘పిడత’లో తేనీరు, మంచినీరు, కాఫీ, మజ్జిగ తదితర పానీయాను సరఫరాచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పదిహేను ఏళ్లు దాటింది. కానీ రైళ్లలో ఇప్పటికీ యథావిధిగా ‘ప్లాస్టిక్‌’ చిప్పు, ప్లాస్టిక్‌ ‘డిప్పు’ ధారాళంగా ఉపయోగిస్తున్నారు! ‘ప్లాస్టిక్‌’ కాుష్యాన్ని నిరోధించాన్న, నియంత్రించాన్న, నిర్మూలించాన్న ఉద్యమం నీరుకారిపోతుండడానికి అతి ప్రధాన కారణం ‘ప్లాస్టిక్‌’ ఉత్పత్తిదాయి… దేశంలో వే సంఖ్యలో ‘ప్లాస్టిక్‌’ బట్టీను నిర్వహిస్తున్నారు. ఈ ‘ఉత్పత్తి’లోను, పంపిణీలోను విదేశీయ సంస్థ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ‘ఉనికి’ బహిరంగ రహస్యం! భారతీయతకు, ప్రపంచీకరణకు మధ్య ఇరవై ఆరు ఏళ్లుగా నడుస్తున్న సంఘర్షణలో ‘మట్టి’పాత్రు, నూు సంచు, జనుపనార ఉపకరణాు, కాగితం ‘తిత్తు’ భారతీయతకు ప్రతీకు… ‘ప్లాస్టిక్‌’ ప్రపంచీకరణ ప్రతినిధి…
అందువ్ల ‘ప్లాస్టిక్‌’కు ప్రత్యామ్నాయాు ఏర్పడకుండా బహుళ జాతీయ వాణిజ్య సంస్థు, వాటితో అనుసంధానం ఏర్పడి ఉన్న దేశంలోని దళారీ సంస్థు ఇంతకాం నిరోధించాయి. రాజకీయ అవినీతిపయి, అక్రమ వాణిజ్య పారిశ్రామిక సంస్థవారు, ంచగొండి అధికాయి, దళారీు- ‘ప్రపంచీకరణ’ స ృష్టించిన దుష్టచతుష్టయం. ఈ దుష్టచతుష్టయం కసికట్టుగా ‘ప్లాస్టిక్‌’ భూతాన్ని పరిరక్షిస్తున్నాయి. బా కార్మిక వ్యవస్థ రద్దయిపోయిన తరువాత దశాబ్దు గడిచినప్పటికీ, ఇప్పటికీ, ఎక్కడో అక్కడ ఈ ‘ప్లాస్టిక్‌’ బట్టీలో చిన్నారుచేత పనిచేయిస్తున్న వైపరీత్యాు ప్రచారం అవుతూనే ఉన్నాయి. నిషిద్ధ ‘ప్లాస్టిక్‌’ వస్తువు, ఉపకరణాు ఏవి??- అన్న విషయంలో స్పష్టత లేకపోవడం ‘ప్లాస్టిక్‌’ నిర్మూనకు అవరోధంగా మారిన మరో కారణం. ‘మందం’ విషయంలోను, ‘ఏక పర్యాయ వినియోగ’ నిర్వచనం విషయంలోను స్పష్టత లేదు. అందువ్ల ఈ ‘‘సంచి వాడవచ్చు, ఈ సీసా వాడవచ్చు…’’అని వ్యాపాయి భాష్యాు చెపుతున్నారు! అందువ్ల ప్రభుత్వం పూనుకొని ‘ప్లాస్టిక్‌’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి! నిజానికి మన దేశంలో ‘ప్రత్యామ్నాయాు’ వౌలిక ఉత్పత్తుగాను, వౌలిక ఉత్పత్తు ప్రత్యామ్నాయాుగాను చెలామణి అవుతున్నాయి. శతాబ్దుపాటు కొనసాగిన విదేశీయ దురాక్రమణ ఫలితం ఇది. ఉదాహరణకు ఈ దేశంలో ఆయుర్వేద చికిత్స ఔషధాు అనాదిగా ఉన్నాయి. అందువ్ల ‘ఆయుర్వేదం’ వౌలికమైనది. ఇటీవలి శతాబ్దులో విస్తరించిన ‘అల్లోపతి’ వైద్యం ప్రత్యామ్నాయం. ఆ్టర్నేటివ్‌ మెడిసిన్‌-! కానీ బ్రిటన్‌ దురాక్రమణ కారణంగా ‘అల్లోపతి’ వౌలిక వైద్యంగాను, ‘ఆయుర్వేదం’ ప్రత్యామ్నాయ వైద్యంగాను ప్రచారమైంది! ఇదే రీతిలో పత్తి, లోహం, జనుపనార, కప, మన్ను వంటివి ఉపకరణాు తయారీకి అనాదిగా వౌలిక పరికరాు… ‘ప్లాస్టిక్‌’ పుట్టక పూర్వం సహస్రాబ్దుగా ఈ ‘వౌలిక’ ఉత్పత్తును మన దేశంలో వాడారు. కొత్తగా వచ్చిపడిన ‘ప్లాస్టిక్‌’ నిజానికి ప్రత్యామ్నాయం!
కానీ ‘ప్లాస్టిక్‌’ ‘వౌలిక’ పదార్థంగాను, ‘పత్తి’ తదితర వౌలిక పదార్థాు ‘ప్రత్యామ్నాయం’గాను ప్రచారం జరిగిపోయింది!!
ఈ క ృత్రిమ వ్యవస్థను తొగించుకోవడం అందువ్ల ‘స్వదేశీయ’ జీవన విధానం… కాగితం, బట్ట, జనుపనార సంచు, మట్టి, గాజు, లోహం పాత్రు ఒకప్పుడు ‘పంపిణీ’కి మాధ్యమాు, పదార్థాను నిువ ఉంచడానికి మాధ్యమాు, మరిగొ, జాడీు, రాతి చిప్పు మళ్లీ విరివిగా వాడడంవ్ల ‘మందం’తో నిమిత్తం లేకుండా మొత్తం ‘ప్లాస్టిక్‌’ను నిర్మూలించవచ్చు. కొన్ని కిరాణా దుకాణాలో ఇప్పటికే బట్ట సంచులో పదార్థాను నింపి విక్రయిస్తున్నారు! కాగితం, జనుపనార సంచును కూడ విరివిగా ప్రచారం చేయాలి! ప్లాస్టిక్‌ పూర్వ సమయంలో ప్రక ృతి స్వచ్ఛంగా ఉండేది. ‘ప్లాస్టిక్‌’ నిర్మూనవ్ల ఈ ‘స్వచ్ఛత’ హరిత శోభలో మళ్లీ విస్తరించగదు…