145 దేశలో కరోనా ఘంటికు

ప్రపంచవ్యాప్తంగా క్షా 45 వే 631 మంది వైరస్‌ బాధితుగా నమోదు

న్యూఢల్లీి:
కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాకు పాకింది. క్షా 45 వే 631 మంది వైరస్‌ బాధితుగా మారారు. 5,423 మంది మృతి చెందారు. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తికి ఇప్పుడు ఐరోపా కేంద్రంగా మారిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాయంలో పనిచేసే ఉద్యోగు ఇంటి నుంచే తమ సేవల్ని అందించాని కోరింది.  ఇక తొుత మెగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌ నగరంలో వరుసగా తొమ్మిదో రోజు వైరస్‌ బాధితు సంఖ్య తగ్గింది. చైనాలో శుక్రవారం 11 కేసు నమోదయ్యాయి. మరో 13 మంది మ ృతిచెందగా.. మరణించిన వారి సంఖ్య 3,189కు చేరింది. దక్షిణ కొరియాలో కోుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారికంటే కోుకుంటున్నవారే ఎక్కువగా ఉండడం విశేషం. శుక్రవారం కొత్తగా 107 మందికి వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం ప్రటించింది. ఇప్పటి వరకు 67 మంది మ ృత్యువాత పడ్డారు. ఇటలీపై కరోనా తన పంజా విసురుతోంది. 24 గంట్లో 250 మంది పొట్టనబెట్టుకుంది. దీంతో మృతు సంఖ్య 1,266కు చేరింది. కొత్తగా 2,500 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితు సంఖ్య 17,000 దాటింది. ఇజ్రాయెల్‌లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. దీంతో మాస్కు, ఇతర ఔషధాు తమ దేశానికి ఎగుమతి చేయాని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ భారత ప్రధాని మోదీని కోరారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 150 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మరో 35,000 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాకూ కరోనా వ్యాపించింది. ఈక్వెడార్‌లో శుక్రవారం తొలిమరణం సంభవించింది. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్‌ దేశాల్లో తొలి కేసు నమోదయ్యాయి. దీంతో పు దేశాల్లో కట్టుదిట్టమైన చర్యు చేపట్టారు. అమెరికాలో పరిస్థితి ఆందోళనకంగా మారుతుండడంతో అక్కడ ఎమర్జెన్సీ విధించారు. దీంతో భారత్‌లోని ఆ దేశా రాయబార కార్యాయం, కాన్సులేట్లలో మార్చి 16 నుంచి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని భారత విద్యార్థును ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని అక్కడ భారత రాయబార కార్యాయం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాు పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే 24ఐ7 హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు 49 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. దాదాపు 2000 మందికి కరోనా సోకింది.  
 కెనడా పార్లమెంటు సమావేశాల్ని రద్దు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన భార్యకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ట్రూడో ఇంటి నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. కెనడాలో ఇప్పటి వరకు 138 మందిని వైరస్‌ సోకింది. ఒకరు చనిపోయారు.  ఇరాన్‌లో 514 మందిని ఈ మహమ్మారి బలిగొంది. స్పెయిన్‌లో 133 మందిని, ఫ్రాన్స్‌లో 79 మందినిపొట్టనబెట్టుకుంది.