తెంగాణ ఆర్టీసీ ఉద్యోగుకు తీపికబురు

సమ్మెకాలానికి సంబంధించిన వేతనాు విడుద

హైదరాబాద్‌: తెంగాణ ఆర్టీసీ ఉద్యోగుకు తీపి కబురు అందింది. ఆర్టీసీ ఉద్యోగు సమ్మెకాలానికి సంబంధించి వేతనాు విడుద చేస్తూ ప్రభుత్వం ఆదేశాు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగు సమ్మె కాలానికి  రూ.235 కోట్లు విడుద చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వు ఇచ్చింది. సమ్మె కాలానికి వేతనం మంజూరు చేయడంతో ఆర్టీసీ ఉద్యోగు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీని పరిరక్షించాని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగు గతేడాది దాదాపు 60 రోజుకు పైగా సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పువురు కార్మికు ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందగా, కొందరు ఆత్మహత్యకు ప్పాడిన విషయం తెలిసిందే.