ఢల్లీి పోలీస్‌ కమిషనర్‌గా శ్రీవాస్తవ

ఖరారుచేసిన హోంశాఖ అధికారిక వర్గం

న్యూఢల్లీి: ఢల్లీి పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు హోంశాఖ అధికారిక వర్గాు వ్లెడిరచాయి. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అమ్యూ పట్నాయక్‌ నేడు పదవీవిరమణ పొందనున్నారు. ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని నెరోజు పాటు పొడగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వార్తు వచ్చాయి. ఆయన స్థానంలో రేపు శ్రీవాస్తవ అదనపు బాధ్యతు తీసుకోనున్నారు. ఈశాన్య దిల్లీలో జరిగిన ఘటనల్ని అదుపు చేయడంలో పోలీసు విఫమైనట్లు తీవ్ర ఆరోపణు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ జాతీయ భద్రతా సహాదారు అజిత్‌ డోభాల్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. దిల్లీ పోలీసు ప్రతిష్ఠ సంక్షోభంలో పడిరదని అభిప్రాయపడ్డారు. దిల్లీ పోలీసు కమిషనర్‌పై సైతం విమర్శు వస్తున్నాయన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలో దిల్లీకి కొత్త కమిషనర్‌ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామా నేపథ్యంలో శ్రీవాస్తవ బాధ్యతు చేపట్టనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.