తెంగాణ బతుకు చిత్రం ‘కాళేశ్వరం’
నాడు గంగను పాతాళానికి రప్పించినది భగీరధుడు..నేడు కాళేశ్వరానికి గోదావరిని రప్పించింది చంద్రశేఖరుడు
పరమ శివుడి నెత్తిన ఉన్న గంగను భువికి తీసుకువచ్చింది నాటి భగీరథుడు అయితే..కాళేశ్వర గంగను తెంగాణ గడ్డపై పారించిన నేటి అపర భగీరథుడు..కేసీఆర్..అవును..ఇది కేవం కేసీఆర్ వ్లనే సాధ్యం.
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. క్ష్యాన్ని చేరుకునే దాకా విశమ్రించరు. అసాధ్యమనుకున్న తెంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకు అధిగమిస్తూ అజేయుడిగా నిుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా తెంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెంగాణ మాగాణుల్లో గోదావరి జలాు పారుతాయని, అసు ఎవరైనా ఊహించారా పల్లానికి ప్రవహించే నీటిని పైకి ఎత్తిపోసి, తెంగాణ నేతల్లిని పునీతం చేస్తారని.అది కేవం ఒక్క కేసీఆర్కే సాధ్యం..
పరమ శివుడి నెత్తిన ఉన్న గంగను భువికి తీసుకువచ్చింది నాటి భగీరథుడు అయితే..కాళేశ్వర గంగను తెంగాణ గడ్డపై పారించిన నేటి అపర భగీరథుడు..కేసీఆర్..అవును..ఇది కేవం కేసీఆర్ వ్లనే సాధ్యం.
60 ఏళ్లుగా తెంగాణ నీటి కోసం గోస పడిరది. తలాపున గోదావరి ఉన్నా సాగునీరు సంగతి దేవుడెరుగు..కనీసం గుక్కెడు తాగునీటికి తండ్లాడిరది. కానీ రాష్ట్ర సాధకుడే పాకుడు ప్రజకు ఎంత మేు జరుగుతుందో..కేసీఆర్ పానే చెబుతుంది. కేసీఆర్ ఏం చేశాడు అన్నది ఊరిలో పింఛన్ తీసుకున్న అవ్వను అడిగితే చెబుతోంది. రైతు బంధు అందుకున్న రైతన్న చెబుతాడు..కంటి మెగు కళ్లజోడు తీసుకున్న పెద్దాయన చెబుతాడు కేసీఆర్ కిట్ అందుకున్న చెల్లెమ్మ చెబుతుంది. మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్న కుటుంబం చెబుతుంది. తొలి నాుగున్నరేళ్లలోనే తెంగాణ ప్రజ బతుకుకు ఆంబనగా నిలిచారు..కేసీఆర్.
నాగరికతు అన్నీ నదు వెంటనే అభివ ృద్ధి చెందాయి. జమే జీవాధారం గ్రహించిన కేసీఆర్ తెంగాణ బతుకు చిత్రాన్ని మార్చేందుకు రీడిజైయినింగ్ ద్వారా అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరంను చేపట్టారు. గత పాకు తెంగాణలో చేపట్టిన ప్రాజెక్టున్నీ, తమ ఆంధ్రా ప్రాంతానికి మేు కలిగేలా రూపొందించారు. ఏదో కంటితుడుపు చర్యగా తెంగాణ ప్రజ కోసం చేపట్టిన ప్రాజెక్టున్నీ దశాబ్దాుగా నత్తనడక నడిచాయి. సాగునీటి రంగంపై కేసీఆర్కు ఉన్న పట్టు చూస్తే మహామహా ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఉద్యమం సమయం నుంచే సాగునీటి రంగంలో తెంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజకు విడమర్చి చెప్పారు. అసెంబ్లీలో ఏకంగా కాళేశ్వరంపై ఏకధాటిగా ప్రెజెంటేషన్ ఇస్తే ప్రతిపక్ష నాయకు తోక ముడుచుకుని పారిపోయారు. ముఖ్యమంత్రి కాగానే సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పెండిరగ్లో ఉన్న ప్రాజెక్టును పరిగెత్తిస్తూనే కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, పామూరు ఎత్తిపోత, మ్లన్నసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. భక్తరామదాసును కేవం 11 నెల్లో పూర్తి చేసి కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెంను సస్యశ్యామం చేశారు. ఇక తెంగాణకు జీవాధారమైన కాళేశ్వరం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించారు. కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాు, కుహనా మేధావు ఎన్నో కేసు వేశారు. నిర్వాసితు పేరుతో ప్రజను రెచ్చగొట్టారు. అయినా కేసీఆర్ మనోబం ముందు ఆ కుట్రు ఫలించలేదు. తెంగాణ ప్రజ బతుకు బాగుపడడం మీకు ఇష్టం లేదా అని కోర్టు సైతం కాళేశ్వరంపై కేసు వేసిన ప్రతిపక్షాకు చివాట్లు పెట్టాయి. అసు కాళేశ్వరం నిర్మాణమే. అతిపెద్ద సవాు ప్రపంచంలోనే ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్టు కనిపించదు. కేసీఆర్ పర్యవేక్షణలో వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కార్మికు కాళేశ్వరం నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా భావించి పూర్తి చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వంటి మూడు ప్రధాన బ్యారేజీు, 20 లిఫ్ట్ు, 19 పంపుహౌజ్ు, ఆసియా ఖండంలోనే అతి పెద్ద 203 కి.మీ. పొడవైన టన్నెల్, 1531 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్స్తో ఇంతటి భారీ ప్రాజెక్టును కేవం మూడేళ్లలోనే పూర్తి చేసిన ఘనత కేసీఆర్దే. 169 టీఎంసీతో 13 జిల్లాలో 38 క్ష ఆయకట్టుకు సాగునీరు..హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాకు 30 టీఎంసీ తాగునీరు, గ్రామాకు 10 టీఎంసీ తాగునీరు, పరిశ్రమకు 16 టీఎంసీు ఇలా తెంగాణ బతుకుచిత్రాన్ని మార్చనుంది కాళేశ్వరం.
దేశంలోనే కేవం మూడేళ్లలోనే పూర్తయిన అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే.ఇప్పుడు కాళేశ్వరం దేశానికే రోల్ మోడల్. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మించాంటే ముందుగా కాళేశ్వరాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఇంత వేగంగా ఒక బృహత్తర ప్రాజెక్టును నిర్మించిన దాఖలాు చరిత్రలో లేవు..దీనికంతటికి కారణం..కేవం సీఎం కేసీఆర్ దార్శనికత. సాగునీటి దౌత్యంలో ఓ చరిత్ర..కాళేశ్వరం. పొరుగు రాష్ట్రాతో సాగునీటి దౌత్యం ద్వారా సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని నిరూపించిన ఘనత నిస్సందేహంగా కేసీఆర్దే. ఇప్పటికే ప్రాణహిత, గోదావరి జలాను పంపు ఎత్తిపోస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీు జకళు సంతరించుకున్నాయి. ఎండిన మాగాణుల్లో గోదావరి గగలా పారుతోంది. కాళేశ్వరం జలాతో అడుగంటిన భూగర్భ జలాు కూడా పైకి ఉప్పొంగడం రైతన్నను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జీవితంలో తాము ఎన్నడూ చూడని అద్భుతాన్ని చూస్తున్నట్లు తెంగాణ రైతన్ను కాళేశ్వరం జలాను చూసి కేరింతు కొడతున్నారు..ఇప్పుడు తెంగాణ సంబురంగా ఉంది.. కాళేశ్వరంతో తెంగాణ ప్రజ బతుకు చిత్రం మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవును..కాళేశ్వరం ముమ్మాటికి కేసీఆర్ విజయం. కేసీఆర్ పానలో తెంగాణ సుభిక్షం కానుంది. ఆయన చేతిలోనే తమ బతుకు భద్రంగా ఉంటుందని ప్రతి తెంగాణ బిడ్డ భావిస్తుండడంలో అతిశయోక్తి లేదు..ఇప్పటికీ, ఎప్పటికీ తెంగాణకు రక్షకుడు కేసీఆర్ మాత్రమే జయహో కేసీఆర్.