అందరూ మెచ్చిన 6 ఏళ్ల పాన
కేసీఆర్ పానపై జ్యోతి సంచన దినపత్రిక నిర్వహించిన జనాభిప్రాయ సర్వే
-రాష్ట్ర సాధన.. ఆరేళ్ల పానపై రాష్ట్రవ్యాప్త సర్వే
-తెంగాణ పానకు బ్రహ్మరథం
-టీఆర్ఎస్ సర్కారుకు ప్రజు వేసిన మార్కు..
-సీఎంగా కేసీఆర్ పనితీరుకు 90 శాతం ప్రశంసు
– తెంగాణ పాన బెటరన్న 84 శాతం
– జ్యోతి..సర్వేలో తెంగాణ హృదయ స్పందన
-10 జిల్లాు.. 113 నియోజకవర్గాు.. 3 ప్రశ్ను
-66,790 మంది నుంచి అభిప్రాయసేకరణ
-సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది పైగా మహిళు
-మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో సగ భాగం యువత
-సమాజంలోని అన్ని వర్గా అభిప్రాయాకూ ప్రాధాన్యం
హైదరాబాద్:
రెండోసారి ప్రజ ఆకాంక్షు నెరవేర్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందా? అనే అంశం తొసుకునేందుకు జ్యోతి దినపత్రిక ప్రయత్నం చేయగా.. జనం కేసీఆర్ పానకు జై కొట్టారు! ఎన్నికనాటికి టీఆర్ఎస్కు ఉన్న ఆదరణకు మించిన స్థాయిలో దాని నేతృత్వంలోని ప్రభుత్వానికి అమోఘమైన మద్దతు పలికారు. నూటికి 90 మార్కు వేసి.. శభాషన్నారు! సీఎంగా కేసీఆర్ పనితీరుకు 84 మార్కు ఇచ్చారు. గత టెర్మ్ పానకంటే చాలా మెరుగ్గా ఉందని 90% మంది అభిప్రాయపడ్డారు.తెంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో జ్యోతి దినపత్రిక రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో సమగ్ర సర్వే నిర్వహించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 600 మంది చొప్పున (వీరిలో సగం మంది మహిళు) మొత్తం 113 నియోజకవర్గాల్లో 66,790 మందిని కలిసి మూడు ప్రశ్ను అడిగింది.
టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాన ఎలా ఉంది? గత ఐదేళ్ల పానతో పోల్చితే ఇప్పటి రెండవసారి కేసీఆర్ పాన ఎలా ఉంది? అనే అంశాపై అభిప్రాయాు సేకరించింది. మొత్తం సర్వే చేసిన 66,790 మందిలో సగం మంది మహిళు. పురుషుల్లోనూ, మహిళల్లోనూ యువత సగభాగాన్ని ఆక్రమించింది. అలాగే ధనిక, మధ్యతరగతి, పేద వర్గాకు, పట్టణ, పల్లె వాసుకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వే జరిగింది. అభిప్రాయం చెప్పిన ప్రతి వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాను నమోదు చేయడంద్వారా ఈ సర్వే పూర్తి విశ్వసనీయతతో కొనసాగింది.
చాలా బాగుంది:
ఈ 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాన ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానంగా చాలా బాగుందని 64.2 శాతం, బాగుందని 26.68 శాతం చెప్పారు. బాగాలేదని 6.00 శాతం, ఏ అభిప్రాయమూ చెప్పలేమని 3.20 శాతం మంది జవాబిచ్చారు. బాగుందని చెప్పిన జిల్లాల్లో 93.27 శాతంతో ఆదిలాబాద్ జిల్లా ముందుండగా, 84.81 శాతంతో ఖమ్మం జిల్లా చివరి స్థానంలో ఉంది. బాగాలేదని చెప్పినవారు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ (9.05 శాతం) ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ మంది (4.06 శాతం) ఉన్నారు. ఈ ప్రశ్నను అడిగినప్పుడు చాలా మంది మహిళు, యువత ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, గతంలో ఇలాంటి పానను ఎప్పుడూ చూడలేదని చెప్పడం గమనార్హం.
కేసీఆర్ పానకు బ్రహ్మరథం
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు మరింత ఎక్కువ స్పందన భించింది. చాలా బాగుందని 62.02 శాతం మంది, బాగుందని 29.33 శాతం మంది చెప్పారు. బాగా లేదని కేవం 5.36 శాతం మంది, చెప్పలేమని 3.29 శాతం మంది సమాధానం చెప్పారు. కేసీఆర్కు మంచి మార్కులిచ్చిన జిల్లాల్లో 94.18 శాతంతో ఆదిలాబాద్, 93.62 శాతంతో మెదక్, 93.45 శాతంతో కరీంనగర్ జిల్లాు ముందుండగా, రాజధాని హైదరాబాద్లోనూ 92.92 శాతం మంది జనం కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 84.82 శాతంతో ఖమ్మం జిల్లా చివరన ఉంది. సర్వే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను అనేక మంది అపూర్వ స్థాయిలో అభినందించారు.పీవీ నరసింహారావు నుంచి ఎన్టీఆర్ వరకు ఎందరో ముఖ్యమంత్రును తాము చూశామని, కేసీఆర్ లాగా చురుగ్గా ఎవరూ పనిచేయలేదని, ప్రజ మేు కొరకు ముఖ్యంగా పేదప్రజ మేు కోసం ఆయన పగూ రాత్రీ పని యంత్రంలా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లోని పువురు కేసీఆర్ ఇలానే ముఖ్యమంత్రిగా కకాం కొనసాగాని ఆకాంక్షించారు. తమ అభిప్రాయాన్ని సర్వే పత్రాల్లో నమోదు చేయాల్సిందిగా వాళ్లు కోరారు.
మన రాష్ట్రం.. మన పాన:
గత ప్రభుత్వా పానతో పోల్చితే తెంగాణ ప్రభుత్వ పాన ఎలా ఉందన్న మూడవ ప్రశ్నకు కూడా ఏకపక్ష సమాధానమే భించింది. చాలా బాగుందని 49.35 శాతం, బాగుందని 43.41 శాతం మంది చెప్పారు. రెండిరటికీ పెద్దగా తేడాలేదని కేవం 7.24 శాతం ప్రజు అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు, కిరణ్కుమార్రెడ్డి సహా పువురు సీమాంధ్ర ముఖ్యమంత్రు పానను దుయ్యబట్టారు. జిల్లా వారీగా చూస్తే, 95.91 శాతంతో ఆదిలాబాద్ ముందుండగా, 89.29 శాతంతో మహబూబ్నగర్, 89.5 శాతంతో ఖమ్మం జిల్లాు వెనుక ఉన్నాయి. సీమాంధ్ర సర్కార్లకు, కేసీఆర్ సర్కారుకు పెద్దగా తేడా లేదని ఈ జిల్లాకు చెందిన సుమారుగా 10 శాతం మంది ప్రజు అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పానకు జన నీరాజనం
ఎంతమంచిగుందో..
తెంగాణ రాష్ట్రమత్తదంటే ఏందో అనుకున్న గాని ఇప్పుడు తొస్తుంది. మన రాష్ట్రం మనకు వస్తే ఎంత మంచిగుంటదో గిప్పుడు అర్థమైతుంది. గిట్ల పొద్దుందాక కరెంటు ఉంటదని ఎప్పుడు అనుకోలె. గీ గవర్నమెంట్ వచ్చిన ఒక్క యడాదికె గింతమంచిగ కరెంటు ఇత్తుంది. రైతుకైతె ఇక పండగనె. గిసుంటి ప్రభుత్వ పాన పదెండ్ల గిందటే వస్తే ఎంత బాగుంటుండె అనిపిస్తుంది.
– రమణనాయక్, రైతు, చెరు తండా, ధర్పల్లి, నిజామాబాద్
పంటు పండుతాయనే నమ్మకం కలిగింది
మిషన్ కాకతీయ ద్వారా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మా సమ్మిరెడ్డి కుంటను ఎమ్మెల్యే జగం సహకారంతో బాగు చేస్తుండ్రు. ఇక పంటు బాగా పండుతాయనే నమ్మకం కుదిరింది. మా లాంటి చిన్నకారు రైతుకు ఇంతకంటే కావాల్సిన మంచి ఇంకేముంటుంది?
– రాజమణి, రైతు, ఎదురుగడ్డ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
ఇది కేసీఆర్ మార్కు పాన
మొదటిసారి కోతు లేకుండా విద్యుత్ను సరఫరా చేయడం పాన భేష్గా ఉందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఘనత. స్వరాష్ట్రం లేకపోతే ఏం కోల్పోయామో ఇప్పుడు తొస్తున్నది. దేశంలో తెంగాణ అగ్రగామిగా నిువటం ఖాయం.
– గౌతంగౌడ్, వ్యాపారి, కరీంనగర్
వందేండ్లయినా ఇలాంటి పాన రాదు
మన రాష్ట్రం వచ్చినంక మనకు మంచి మేలైతాంది. కేసీఆర్ సారు చెరువు మంచిగుంటెనే ఊరు మంచిగుంటదని తెలిసినోడయ్యేపట్టిగనే ఇవన్ని చేపిస్తున్నడు. ఎసొంటోళ్లయినా చెరువుల్ల మట్టి తీసెతానికి వస్తున్నరు. మన రాష్ట్రం రాకుంటే ఇసొంటి పను ఇంక వందేండ్లయినా జరగకపోయేటియి.
– సీతక్క, దిలావర్పూర్, ఆదిలాబాద్ జిల్లా
సారుకు రుణపడివుంటాం
కేసీఆర్ సారు వెయ్యిరూపాయ పింఛన్ ఇచ్చి ఆసరా అయ్యిండు. బుక్కెడు గంజిపోసెటోడు కరువైన ఈ రోజుల్లో నెనెలా మాలాంటి వాళ్లకు బతకడానికి వెయ్యి రూపాయు పంపిస్తుండు. అన్న మాటకు కట్టుబడ్డడు. మేమంతా కేసీఆర్ సారుకు రుణపడి ఉన్నాం.
– చింతకాని నర్సమ్మ, వృద్ధురాు,
ఇదంతా సారు కృషే..
పులిగ్లి, వలిగొండ, న్లగొండ జిల్లా శ్రామికు కష్టం తెలిసిన ప్రభుత్వం
శ్రామికు కష్టం తెలిసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సీమాంధ్ర పానలో దోపిడీకి గురైన తెంగాణ ప్రజ సంక్షేమానికి కృషి చేస్తూ, ఏడాదిలో అందరి మన్నను పొందింది. దశాబ్దా పరాయి పానకు ఏడాది స్వయం పానకు చాలా తేడా ఉంది. ఇదంతా కేసీఆర్ కృషి ఫలితమే.
– బుల్లెట్ సుధాకర్, ఆర్టీసీ కార్మికుడు, గద్వా
షాదీముబారక్ గొప్ప పథకం
ముస్లిం మైనార్టీ పేద మహిళకు కేసీఆర్ అడుగకుండా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. అదే విధంగా మైనార్టీకు బడ్జెట్లో అధిక నిధును టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించడం గొప్ప విషయం.
– హురున్నిసా, తిరుమగిరి
మహిళకు వరం
రాబోయే మూడేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వాటిర్ గ్రిడ్ ద్వారా నల్లా కనెక్షన్ు ఇచ్చే బృహత్తర కార్యక్రమం మహిళకు వరం. పేదు పబ్లిక్ నల్లాు, బోర్ల వద్ద నీటిని తెచ్చుకునే ఇబ్బందు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక త్వరలో తీరబోతున్నాయి.
– బామణి, గృహిణి, చిన్నజట్రం మహబూబ్నగర్
చేయడానికి కంకణం
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్నుంచి పోటీ చేయడం మా అద ృష్టం. అందులో ముఖ్యంగా గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని నిధు వరద కురిపించారు. ఏడాది పాన చాలా బాగుంది. గజ్వేల్ ప్రజు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
– పార్వతి, గజ్వేల్
ప్రజ మనసు గెలిచిన పాన
కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాన ఎంతో బాగుంది. అన్ని వర్గాు మెచ్చేవిధంగా పరిపాన కొనసాగుతున్నది. ఉద్యమంలో కలిసివచ్చిన ఉద్యోగు, ఉపాధ్యాయుకు 43% ఫిట్మెంట్ ఇచ్చి మనసు గొచుకున్నారు. అంగన్వాడీ జీతాు కూడా భారీగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీు, పేద కోసం అనేక సంక్షేమ పథకాు ప్రవేశపెట్టారు. సామాజిక పింఛన్లు ఐదురెట్లు పెంచారు. తెంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాను అన్నివిధాుగా ఆదుకున్నారు. ఏడాది పానలోనే ఎన్నో మంచి పను చేశారు.
– అంజన, బీఈడీ విద్యార్థి, నాగసన్పల్లి, బంట్వారం మండం, రంగారెడ్డి