గాలిలో..భవిష్యత్
మోదీ ప్రభుత్వం ‘ఎయిర్ ఇండియా’ను అమ్మేయడం సుబ్రహ్మణ్యస్వామికి ఇప్పుడు దేశద్రోహంతో సమానంగా కనిపిస్తున్నది. ఎయిర్ ఇండియాను అమ్మితే కోర్టుకు వెడతానని అంటున్నారు ఆయన. దానిని అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ మూడో ప్రయత్నంతో కానీ స్వామివారికి ఈ జ్ఞానోదయం ఎందుకు కగలేదో తెలియదు. నిర్ణయాధికారం ఏమాత్రం లేని ఓ నామమాత్రపు వాటా ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని సంస్థను అమ్మేసి ఉంటే స్వామికి అభ్యంతరం లేకపోయేదేమో! ప్రభుత్వం పట్టువదకుండా రెండేళ్ళుగా ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్యస్వామి ఆ పని చేసి ఉండాల్సింది. న్యాయస్థానాు ఏమంటాయన్నది అటుంచితే, ఆయన ప్రయత్నానికి కనీసం సందేశాత్మక మివైనా ఉండేది. ‘మహారాజా’ను అమ్మకానికి పెట్టడం సాంకేతికంగా చూస్తే ఇది మూడోసారి. ప్రభుత్వానికి తన ప్రయత్నాు వరుసగా విఫం అవుతూండటం మా చెడ్డ చిరాకు కలిగిస్తున్నట్టు ఉంది. కొనుగోు దారుల్లో ఆసక్తి పెంచడం పేరిట ఈ మారు బిడ్డర్లకు చాలా మినహాయింపు ఇచ్చింది. రెండేళ్ళుగా అమ్మకం జరగనందునో, కొనుగోుదారు మనోభిప్రాయాకు అనుగుణంగానో ఈ మారు అది కచ్చితంగా అమ్ముడుపోయే రీతిలో నిబంధను తయారైనట్టు కనిపిస్తున్నది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో నూరుశాతం, గ్రౌండ్ హాండ్లింగ్ సేమ అందించే సింగపూర్ జాయింట్ వెంచర్ ‘ఎఐఎస్టిఎస్’లో యాభైశాతం అమ్మకానికి పెట్టారు. కొనుగోుదారుమీద రుణభారం తగ్గించే ప్రయత్నమూ బంగానే జరిగింది. మూడు సంస్థపై యాజమాన్యహక్కు దఖుపరచుకోబోతున్న సంస్థ 23వే కోట్లు మాత్రమే భారాన్ని భరించాల్సి ఉండగా, ఇతర అనుబంధ సంస్థల్లో ఎయిర్ ఇండియాకు ఉన్న వాటాతో పాటు మిగతా బకాయిు, రుణభారం దాదాపు 56వేకోట్లు ఎయిర్ ఇండియా ఎసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఎహెచ్ఎల్)కు బదిలీ అయిపోతాయి. ఇంతటి భారంతో పాటు ఓ పదిహేడువే కోట్ల రూపాయు ఆస్తు దానికి దక్కుతాయి. బిడ్డర్ల కనీస వ్యాపార మివ మూడున్నరవేకోట్ల రూపాయుగా, కన్సార్షియంగా ఏర్పడినపక్షంలో భాగస్వాము వాటా మివ పదిశాతంగా ఇప్పుడు నిర్థారించారు. కన్షార్షియంలో సంస్థలే కాదు, వ్యక్తు కూడా చేరవచ్చు. 2018నాటి అమ్మకం ప్రతిపాదనలో ఇవి ఐదువేకోట్లు, 26శాతంగా ఉన్న విషయం తెలిసిందే. గత ప్రయత్నంలో డెబ్బయ్ ఐదుశాతం వాటాను మాత్రమే అమ్ముదామనుకున్న ప్రభుత్వం ఇప్పుడు నూరుశాతం అమ్మకంతో పూర్తిగా చేతు దులిపేయ ద్చుకుంది. ఎయిర్ ఇండియాకు ఉన్న ఇతరత్రా స్థిరాస్థులేవీ అమ్మకంలో భాగం కాదంటూనే, కొత్త పెట్టుబడిదాయి వాటిని వాడుకొనేందుకు అనుమతిస్తామని విమానయాన మంత్రి స్పష్టం చేశారు. మొత్తం సంస్థనూ, ఎంతో మివైన బ్రాండ్నూ ఇంత సునాయసంగా అప్పగిస్తూనే దానిని గొప్ప ఆస్తిగా, ఎంతో మివైనది ఆయన కీర్తిస్తున్నారు. ప్రైవేటీకరణ తరువాత కూడా తనకు కొంతవాటా ఉండాన్న, కొనుగోుదారుడు మరికొంత రుణభారాన్ని భరించాన్న గతకాపు ఆశను ప్రభుత్వం ఈ మారు చంపేసుకుంది.
పదిహేడువేమంది ఉద్యోగు భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ, బిఎస్ఎన్ఎల్ మాదిరిగానే, వీఆర్ఎస్తో అనేకమందిని వదిలించుకోవచ్చు. మిగిలిన వారిని కొత్త యజమాని తొుత స్వీకరించినా, ఆ తరువాత తగ్గించవచ్చు. సుదీర్ఘకాంగా నష్టాను చవిచూస్తున్న సంస్థను ఇలా తక్కువ ఖరీదుకు అమ్మివేయడం వినా మరోదారిలేదన్న వాదన అటుంచితే, మిగతా ప్రపంచానికి భారతదేశపు గౌరవచిహ్నంగా కనిపించే ఈ సంస్థ విషయంలో ఒక జాతీయవాద ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేమిటన్న ప్రశ్నూ ఉన్నాయి. ఈ దేశ గగనతలాన్ని ప్రైవేటుకు తెరిచిన తరువాత డజనుకుపైగా ప్రైవేటు విమాన సంస్థు మూతబడ్డాయి. పాకుకు ఎయిర్ ఇండియా అసమర్థతకు చిహ్నంగా, త్లె ఎనుగులాగా కనిపిస్తున్నది కానీ, 1953లో టాటా ఎయిర్లైన్స్ను జవహర్ లాల్ నెహ్రూ జాతీయం చేసి ఎయిర్ ఇండియాను స ృష్టించిన నాటినుంచీ అనేక తరావారికి దానితో మానసిక అనుబంధం ఉన్నది. ఇప్పుడు దేశంలో లాభాు గడిస్తున్న ఓ ప్రైవేటు విమాన సంస్థకు సైతం 17వే కోట్ల అప్పున్నాయనీ, అందువ్ల, కేవం 23వే కోట్ల భారంతో ఎయిర్ ఇండియాను అందుకోబోతున్న కొత్త కొనుగోుదారుడు సుభంగానే లాభాు గడిరచగడని కొందరి అంచనా. దానికున్న 121విమానాు, అంతర్జాతీయ రూట్లపై దాని గుత్తాధిపత్యం ఇందుకు ఉపకరిస్తాయి. అయినా ఖరీదు ఎక్కువేనని ఇప్పటికీ బిడ్డర్లు అంటే, మరోమారు మరింత సుభతరమైన ప్రక్రియతో ప్రభుత్వం ముందుకొస్తుంది అంతే.