ఇక పచ్చని పార్కు అభివృద్ధి

  • అర్బన్‌ పార్కు అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి
  • హరితహారంతో మంచి ఫలితాు వచ్చాయి
  • అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ వ్లెడి

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :
రాష్ట్రంలో అర్బన్‌ పార్కు అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హరితహారంతో పచ్చదనం పెంపు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడంతో మంచి వాతావరణం ఏర్పడిరదన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరా సందర్భంగా అర్బన్‌ పార్కు అభి వృద్ధిపై సభ్యు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెంగాణలో 1893 అభివృద్ధి చెందిన అర్బన్‌ పార్కు ఉన్నాయని తెలిపారు. ఈ పార్కుతో పాటు అదనంగా మరో 1799 అర్బన్‌ పార్కును అభివృద్ధి చేయాని ప్రతిపాదించామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే 797 పార్కును అభివృద్ధి చేశామ న్నారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 587, ఇతర మున్సిపాలిటీు, కార్పొరేషన్ల పరిధిలో 1109, హెచ్‌ఎండీఏ పరిధిలో 103 పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కుగా, మరికొన్నిం టిని ల్యాండ్‌ స్కేప్‌, అర్బన్‌, పంచతత్వ పార్కుగా అభివృద్ధి చేయాని ప్రతిపాదించమన్నారు. సీఎం కేసీఆర్‌ ను మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎక్కడా లేరు అనుకుంటున్నానని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా మున్సిపాలిటీ బ్జడెట్‌లో 10 శాతం గ్రీన్‌ బ్జడెట్‌ను పెట్టారు. పట్టణ హరిత ప్రణాళిక రూపొందించుకుని మొక్కు నాటుతున్నారని తెలిపారు. హరితహారం ఒక సంస్కృతిగా మారిందన్నారు. ప్రతి పౌరుడి నరనరాన హరిత హారం కార్యక్రమం ఉండిపోయిందన్నారు. 80 శాతం మొక్కను బతికించేందుకు కఠిన చర్యు తీసుకుంటున్నారని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌ తరా కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టారని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ 29 శాతానికి పెరిగిందన్నారు. ఈ ఘనత తమకే దక్కుతుందన్నారు. పంచదనం పెంపు వ్ల రాజకీయాు ఉండవు అని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 287 ఎకరా ల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పార్కుల్లో స్థం ఉంటే అక్కడ ఓపెన్‌ జిమ్‌ు ఏర్పాటుకు చర్యు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు.