విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.
గోదావరిఖని జ్యోతిన్యూస్.
గోదవరిఖనిపట్టణంలోని స్థానిక చౌరస్తలో ,అనాధ వృద్ధురాలు మంధని ధనలక్ష్మీ
అనార్యోగంతో బాధపడుతుందన్నా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్
,శనివారం తానే స్వయంగా తన వాహనంలోప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వృద్ధురాలికి పూర్తి స్థాయి వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రి
సిబ్బందికి సూచించారు.గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కనవృద్ధురాలు ఉంటుదన్న
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక నైట్ షెల్టర్స్ కు తరలించి మరోమారు తన
మానవత్వాన్ని చాటుకుని మానవీవత చాటడంలోఆయనకుఆయనేసాటినిరుపించారు. వృద్ధులను
అక్కున చేర్చుకొని తన వంతు సహకారం అందించాడు అనంతరం ఎమ్మెల్యే చందర్
మాట్లడరు.కే.టి.రామన్నస్పూర్తితోనే సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని
తెలిపారు. అనాధలకు అదుకోవడం మానవధర్మం అన్నారు.రామగుండం నియోజవర్గంలో సేవ
కార్యక్రమాలు చేపడుతు అనార్థులకుభరోసా నిలుస్తున్నామని ,తెలిపారు.మానవసేవే
మాధవ సేవని భావించి నిరాదారులకు ప్రతి ఒక్కరు అదుకోవాలని పిలుపునిచ్చారు.
పట్టణంలోని చౌరస్తలో మంధని ధనలక్ష్మీ అనే వృద్ధురాలు ఎవ్వరు లేక
అనార్యోగంతో బాధపడుతుడంతో ఆసుపత్రికి తరలించికాలుఆపరేషన్,చేయించడం
జరుగుతుందనిఅమ్మబాగోగులు.చూసుకుంటన్నారు.రాజమ్మ అనే వృద్ధురాలు గతంలో తన
వద్దకు రాగా నైట్ షెల్టర్స్ కు తరలించడం
జరిగిందని, పించన్ తీసుకునేందుకు బయటకు వచ్చిన వృద్ధురాలు వర్షం పడటంతో
కుండిలో ఉండిపోయిందని, తిరిగి వృద్ధురాలను నైట్ షెల్టర్స్
తరలించామన్నారు.రామగుండం నియోజవర్గంలోని నిరాశ్రయులకు ఒక కోడుకులగా తము
అసరాగా ఉంటామని, అనార్ధులకు అండగా ఉంటామని తెలిపారు. అనాధలకు అదుకోవడంప్రతి
ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్
కుమార్, ధర్మశాస్త్ర వేదిక అధ్యక్షులు కౌటం బాబు, 40 డివిజన్
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చ