నేడు కరీంనగర్‌లో సీఎం పర్యటన

కరోనా వ్యాప్తి నిరోధక పనులు పరిశీలన

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి ఈట రాజేందర్‌ వ్లెడిరచారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నివసిస్తున్న ఎవరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టంచేశారు. కరోనా నుంచి కోుకున్న ఒకరిని వైద్యు డిశ్చార్జి చేశారు.
మరోవైపు, సీఎం కేసీఆర్‌ రేపు కరీంనగర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యను పర్యవేక్షించనున్నారు. ఇటీవ ఇండోనేషియా నుంచి వచ్చిన బ ృందం కరీంనగర్‌లో పర్యటించింది. వారిలో కొందరికి కరోనా సోకినట్టు తేడంతో ప్రభుత్వం అప్రమత్తమై కట్టడికి చర్యు చేపట్టింది. సీఎంతో పాటు పువురు ఉన్నతాధికాయి కరీంనగర్‌ వెళ్లనున్నారు. ప్రధానితో  కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్‌ ఉండటంతో కరీంనగర్‌ పర్యటన రేపటికి వాయిదా పడిరది.