మీరు ఒకే కదా అంటున్న మందన్న!

టాలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ ఉన్న కొత్త తరం హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు.

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ ‘గీత గోవిందం’ సక్సెస్‌ తో భారీ ఫాలోయింగ్‌ సాధించింది. అయితే  ఆ సినిమా తర్వాత రష్మిక నటించిన సినిమాు పెద్దగా విజయం సాధించలేదు కానీ ఈ సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తో  ఓ భారీ వసూళ్లు సాధించిన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. హాటు బ్యూటీు అందరిలాగే ఈ భామ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంది.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోు పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకు ‘‘అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంట్లో భద్రంగా ఉన్నారని భావిస్తున్నా’’ అంటూ కరోనా పేరెత్తకుండానే  పరామర్శించింది.  ఇక ఫోటో విషయానికి వస్తే మోకాళ్ళ పైకి ఉండే గౌన్‌ ధరించి చలాకీగా ఓ చేతిని పైకెత్తి విక్టరీ సింబల్‌ చూపిస్తూ చిరునవ్వు రువ్వింది. మ్యాచింగ్‌ గా ఉండే హీల్స్‌ ధరించి మరీ పోజిచ్చింది. అయితే అంతరిక్ష శాస్త్రవేత్తు… కలికాపు కరోనా తత్వవేత్త తరహాలో మాస్కు గట్రా ధరించలేదు. కాళ్ళ అందాు తప్ప మిగతా వడ్డను ఏమీ చేపట్టలేదు. ఈ ఫోటోకు నెటిజన్ల నుండి ఆసక్తికరమైన స్పందన దక్కింది. ‘‘క్యూట్‌ గా ఉన్నావు’’.. ‘‘బుట్టబొమ్మ’’.. ‘‘నేషనల్‌ క్రష్‌’’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.  రష్మిక ఫ్యూచర్‌ ప్రాజెక్టు విషయానికి వస్తే సుకుమార్‌-అు్ల అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాల్లో హీరోయిన్‌ గా నటిస్తోంది.