దేశానికి సీఏఏ అవసరం లేదు

శాసనసభలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యు

`సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం
`గతంలో పార్లమెంటులోనే మా నిర్ణయం చెప్పాం
`ఇప్పటికే 7 రాష్ట్రాలో వ్యతిరేక తీర్మానం
`అన్ని అంశాు పరిశీలించాకే ఈ నిర్ణయం
`దేశంలో చాలా మందికి ధ్రువీకరణ పత్రాు లేవు
`విభజన రాజకీయాు కేర్రదానికి అవసరమా?
`సీఏఏను మేధావు వ్యతిరేకిస్తున్నారు
`సీఏఏకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌, ఎంఐఎం

‘‘సీఏఏ అము తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని ఇదివరకే చెప్పాను. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాు లేవు. నిన్ను ఎవరు బర్త్‌ సెర్టిఫికెట్‌ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్తారా. ఓటర్‌ ఐడి, ఆధార్‌, రేషన్‌ కార్డ్‌ ఏవీ కూడా పని చేయవని అంటున్నారు. దేశంలో కోట్ల మందికి బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’’
                               -కేసీఆర్‌

హైదరాబాద్‌:
పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీక వ్యాఖ్యు చేశారు. రాక్షసానందం పొందుతూ పౌర చట్టాన్ని అము చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్న స్వరూపం, వంద ఏళ్ల కాస్మోపాలిటిన్‌ క్చర్‌, భిన్న సంస్క ృతుకు ఆవాంగా ఉన్న తెంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజుగా అనేక వర్గాు వారి వారి పద్ధతుల్లో నిరసను తెలియజేశాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెప్పామని అన్నారు.
దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢల్లీి, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. ఆందోళనను సృష్టిస్తున్న సీఏఏని పునఃసమీక్షించాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీకర్‌ ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బ్లిుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఢల్లీి పర్యటన సందర్భంగా అనేక మంది  చనిపోయారని, కేంద్ర నాయకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయన విమర్శించారు. ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.
‘సీఏఏ అము తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని ఇదివరకే చెప్పాను. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాు లేవు. నిన్ను ఎవరు బర్త్‌ సెర్టిఫికెట్‌ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్తారా. ఓటర్‌ ఐడి, ఆధార్‌, రేషన్‌ కార్డ్‌ ఏవీ కూడా పని చేయవని అంటున్నారు. దేశంలో కోట్ల మందికి బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.
 పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తెంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  ప్రకటన చేశారు. ఈ తీర్మానంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బ్కా సుమన్‌, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితయి మాట్లాడారు. అనంతరం వ్యతిరేక తీర్మానం సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. తొుత తీర్మానం ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎందుకు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నదీ వివరించారు. సీఏఏకు సంబంధించి దేశంలో చాలా పరిణామాు సంభవించాయని చెప్పారు. దీనిపై లౌకిక వాదు నిరసను వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు.
విభజన రాజకీయాు దేశానికి అవసరమా?:కేసీఆర్‌
‘పార్లమెంట్‌లో సీఏఏ బ్లిును మేం వ్యతిరేకించాం. ఇప్పటికే ఏడు రాష్ట్రాు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన అవగాహనతోనే మేం సీఏఏ,ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నాం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో అ్లర్లు జరిగాయి. నాకే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదు. మా నాన్నది తేవాంటే ఎక్కడి నుంచి తేవాలి? ఈ దేశంలో కోట్లాది మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యు పరిస్థితి ఏంటి? దేశంలో ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వస్తాం. ప్రతీ ఒక్కరికి ఓటర్‌ ఐడీ కార్డు ఉంటుంది. ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు పనిచేయదని ఎలా అంటారు? సీఏఏని మేధావు, కవు, నిపుణు, విశ్రాంత ఐఏఎస్‌ అధికాయి వ్యతిరేకిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కొంత మంది అవార్డును తిరస్కరిస్తున్నారు. విభజన రాజకీయాు ఈ దేశానికి అవసరమా?. ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందే. చొరబాటుదారును అనుమతించాని ఎవరూ చెప్పరు. మెక్సికో వాసు రాకుండా అమెరికా గొడనే కట్టింది. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా?. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహీ, పాకిస్థాన్‌ ఏజెంట్‌అంటూ విమర్శు చేస్తున్నారు’ అని కేసీఆర్‌ అన్నారు.
తీర్మానమే కాదు.. చట్టం చేయాలి: భట్టి

ఎన్‌పీఆర్‌ వ్ల ఉత్పన్నమవుతున్న పరిణామాను సీఎం కేసీఆర్‌ దేశ ప్రజ దృష్టికి సభ ద్వారా తీసుకొచ్చారని సీఎల్పీ నేత మ్లు భట్టివిక్రమార్క అన్నారు. సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. తీర్మానాన్ని బపరుస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశంలో వివిధ కులాు, మతా ప్రజు జీవిస్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధుకు కూడా జనన ధ్రువీకరణ పత్రాు లేవు. ప్రజాప్రతినిధు పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యు పరిస్థితి ఏంటి? పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశంలో ఉన్న అన్ని మతా వారికీ సంబంధించిన సమస్య. చొరబాటుదారును దేశంలోకి అనుమతించాని ఎవరూ చెప్పరు. సీఏఏ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. తీర్మానం చేయడంతోనే సరిపెట్టుకోకుండా రాష్ట్రంలో అముచేయబోమని చట్టం తీసుకురావాలి. కేంద్రం మన తీర్మానం పరిగణనలోకి తీసుకొని ఎన్‌పీఆర్‌లో ఆ కామ్‌ను తొగించాని కోరుతున్నా. ఎన్‌పీఆర్‌ను 2010లో చేపట్టినా దాంట్లో తల్లిదండ్రు పుట్టుకకు సంబంధించిన వివరాను సేకరించలేదు. కానీ, ఎన్‌పీఆర్‌ 2020లో మాత్రం తల్లిదండ్రు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు అనే వివరాను అడిగే కామ్‌ పెట్టడం ప్రమాదకర సంకేతం’ అని చెప్పారు.
అందుకే తెరాసతో కలిసి ఉన్నాం: అక్బరుద్దీన్‌
అనంతరం ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ సీఏఏ ముస్లింకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ‘ఈ చట్టం దేశాన్ని బహీనపరిచే విధంగా ఎస్సీ, ఎస్టీ బహీనవర్గాకు వ్యతిరేకంగా ఉంది. ఈ చట్టం వ్ల ఉత్తరప్రదేశ్‌లో అమాయకు ప్రాణాు కోల్పోయారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను స ృష్టిస్తోంది. పౌరుడు కాని వారికి పౌరసత్వం వస్తుంది. దేశ పౌరుడికి పౌరసత్వం పోతుంది. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి క ృతజ్ఞతు. మతాకు అతీతంగా నిర్ణయాు తీసుకుంటారు కాబట్టే తెరాసతో కలిసి ఉన్నాం. తెంగాణ ప్రభుత్వం అందరినీ సమద ృష్టితో చూస్తోంది. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ నిర్ణయం కోట్లాది మంది ప్రజను ఇబ్బందికి గురిచేస్తుంది’ అని అక్బరుద్దీన్‌ అన్నారు.
ప్రతిపక్షాు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుంది. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తది. ఏదో ఒక గ్రామానికి మారుమూ గ్రామానికి నీళ్లు రాకుంటే మొత్తం భగీరథ దండుగ అన్నట్లు మాట్లాడటం సరికాదు. సభలో హుందాగా మాట్లాడాలి అని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  ద్రవ్య వినిమయ బ్లిుపై చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.
 అనేక రంగాల్లో అభివృద్ధి ప్రజ కళ్లముందు కనిపిస్తోంది. కాకతీయ క్వాు సజీవంగా పారుతుంటే జనాకు కనిపిస్తోంది. కానీ, కాంగ్రెస్‌ నాయకుకు కనిపించడం లేదు. అనేక రంగాల్లో తెంగాణ దూసుకుపోతోంది. తసరి ఆదాయంలో తెంగాణ నెంబర్‌ వన్‌.కాగ్‌ ఇచ్చిన లెక్కనే మేం శాసనసభలో సమర్పించాం. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో పెన్షన్లది ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారు.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్‌ రూ.వెయ్యి చేశాం. ప్రస్తుతం పింఛన్‌ వంద శాతం పెంచి రూ.2016 చేశాం.  రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాు ఎలా అము చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికుకు పింఛన్‌ ఇస్తున్నాం.  తెంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5క్ష కోట్లలోపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9క్ష కోట్లకు పైగా ఉంది. ప్రాజెక్టుకు డీపీఆర్‌ కావాని విపక్షాు అడుగుతున్నాయి. ప్రాజెక్టుకు బహిరంగంగా టెండర్లు పిుస్తున్నామని సీఎం వివరించారు.