ప్రభుత్వాన్ని క్చూడంలో మోదీ బిజీ

మధ్యప్రదేశ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రధానిపై రాహుల్‌ ధ్వజం

న్యూఢల్లీి: మధ్యపద్రేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఎట్టకేకు స్పందించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితుకు ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రాహుల్‌ ప్రధానిపై ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాను క్చూడం గురించి ఆలోచించడం మాని.. ప్రజ ప్రయోజనాపై ప్రభుత్వం ద ృష్టిపెట్టాని ఆయన సూచించారు.
‘ప్రధాని మోదీ.. ప్రజు ఎన్నుకొన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడంలో మీరు బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరు 35శాతం తగ్గాయనే విషయాన్ని మీరు గుర్తించలేకపోయారు. దయచేసి పెట్రోల్‌ ధరను లీటర్‌కు రూ.60 కిందకు తీసుకొచ్చి.. ఆ ప్రయోజనాను మీరు భారతీయుకు బదిలీ చేస్తారా?  మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వ ృద్ధికి ఇంత ఎంతగానో దోహదపడుతుంది’ అని రాహుల్‌ ఈ ఉదయం ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత పార్లమెంట్‌ సమావేశాకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభంపై నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంపై మీడియా ప్రశ్నించగా.. అందుకు సమాధానం చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు.