విద్యార్థుపై లాఠీఛార్జీ
ఉద్రిక్తతకు దారితీసిన అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం
హైదరాబాద్ : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుకు, ఏబీవీపీ కార్యకర్తకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకును పోలీసు అరెస్ట్ చేశారు.
9 యూనివర్సీటీకు వెంటనే వీసీను నియమించాని, ఖాళీగా ఉన్న 50వే టీచర్ల పోస్టును, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టును వెంటనే భర్తీ చేయాని ఏబీవీపీ నేతు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిను కేసీఆర్ ప్రభుత్వం విడుద చేయడం లేదని దాని వ్ల తమకు స్కార్ షిప్ు రావడం లేదని విద్యార్థు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండిరగ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజును వెంటనే విడుద చేయాని డిమాండ్ చేస్తున్నారు.