నె లోపే సమస్యను పరిష్కరిస్తాం
ఎస్ బ్యాంక్ సంక్షోభంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై: యస్ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్దారు ఆందోళన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే క్ష్యంగా యస్ బ్యాంకు ఆంక్ష నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. అతి తొందరలోనే నెరోజు గడువు లోపే యస్బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అము చేయనున్నామని చెప్పారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వారి సొమ్ము భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. డిపాజిట్దారు భద్రతకోసం ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుందని వ్లెడిరచారు. మరోవైపు ఆర్బీఐ సరిjైున సరైన నిర్ణయం తీసుందని ప్రధాన ఆర్థిక సహాదారు కె.సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష?్కరించడంలో కేంద్రం,ఆర్బీఐ క ృషిచేస్తోందన్నారు. యస్ బ్యాంకునకు మివైన ఆస్తున్నాయనీ ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని అన్వేషిస్తుందని భరోసా ఇచ్చారు. డిపాజిట్ దాయి ఆందోళన చెండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆస్తు పరంగా ఒకపుడు దేశంలో నాుగవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్నయస్ బ్యాంకు గత ఏడాది కాంలో ఆర్థిక ఇబ్బందు, మూ కొరతతో ఇబ్బందుకుతోడు ఆర్బీఐ తాజా నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. యస్ బ్యాంక్పై ఆర్బీఐ విధించిన మారటోరియం, విత్ డ్రా ఆంక్షతో స్టాక్మార్కట్లో యస్బ్యాంకు లో షేర్లలో అమ్మకా మ్లెవెత్తింది. ఎస్బీఐ యస్బ్యాంకులో వాటాు కొనుగోు చేయనుందనే వార్తతో నిన్న 30 శాతం పైగా ఎగియగా, ఇవాళ ఆ లాభాన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. 75 శాతం క్షీణించి 9 స్థాయికి పడిపోయింది. 84.93 శాతం క్షీణించి ఆల్ టైం కనిష్టానికి చేరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నె రోజు పాటు యస్ బ్యాంక్ కార్యకలాపాపై నిషేధం (మారటోరియం) విధించింది. బ్యాంక్ బోర్డ్ను కూడా రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా యస్ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 మే మాత్రమే విత్డ్రా చేసుకునే ఆంక్షు విదించింది. ప్రత్యేక అవసరాు (పెళ్లి, ఆరోగ్యం, తదితర) సందర్భంలో మాత్రం రూ.50వేకు మించి పొందే అవకాశం ఉంది. దీంతో ఆందోళనలో పడిపోయిన ఖాతాదాయి తమ సొమ్ము కోసం దేశవ్యాప్తంగా ఏటీఎం వద్ద క్యూు కట్టారు. అటు యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్కు కొత్త మూధనం భించే అవకాశాున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నట్టు జేపీ మోర్గాన్ ప్రకటించింది.