అప్పటికింకా నా వయసు నిండా ఆరేళ్లే

భూ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: గోపన్‌పల్లి భూ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రజ తరపున మాట్లాడితే కేసీఆర్‌కు ఎక్కడో కాుతోందని అన్నారు. గోపన్‌పల్లిలో 1978లో రికార్డు తారుమారు చేసి భూమికొన్నట్లు ఆరోపిస్తున్నారని, అప్పుడు తన వయసు ఆరేళ్లని, గోపన్‌పల్లి ఎక్కడుందో కూడా తెలియదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆస్తును లిటిగేషన్‌లో పెడితే రేవంత్‌ లొంగుతాడని భావిస్తున్నారని, తన ఆస్తున్నీ పోయినా… చివరి శ్వాస వరకు కేసీఆర్‌పై పోరాడతానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పట్నం గోస పర్యటన రద్దు చేసుకోవాని చ్లిర వ్యవహారాు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌ సెషన్‌ ముగిశాక కేటీఆర్‌, రామేశ్వరరావు అక్రమాు బయటపెడతానన్నారు. ప్రభుత్వం పెట్టే కేసు తనకు గౌరవమని, కేసీఆర్‌పై పోరాటానికి గుర్తింపన్నారు. ఈ కేసు వ్ల తనకు లాభమే తప్ప… నష్టంలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.