ఢల్లీి ఘటను విచారకరం
హైకోర్టే విచారణ జరుపుతుందన్న సుప్రీంకోర్టు
న్యూఢల్లీి: ఈశాన్య దిల్లీ ఘటనపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు నిరాకరించింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్తో కూడిన ధర్మాసనం దీనిపై బుధవారం విచారించింది. ఇప్పటికే ఈ అంశంపై దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోందని, ఆ మేరకు నోటీసు కూడా జారీ చేసిందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితును బట్టి పోలీసు ఎప్పటికప్పుడు సరైన చర్యు తీసుకుంటున్నారని వివరించారు. దీంతో హైకోర్టే దీనిపై పూర్తి విచారణ కొనసాగిస్తుందని వ్యాఖ్యానిస్తూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. పోలీసు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తు పరిస్థితిని అదుపులోకి తేవడంలో సమర్థంగా వ్యవహరించాని ఆదేశించింది. ఉన్నతస్థాయి అధికారు నుంచి ఆదేశా కోసం వేచిచూడాల్సిన అవసరం లేదని.. ఘర్షణు ప్రేరేపించే ప్రకటను చేసే వారిపై వెంటనే చట్టపరమైన చర్యు తీసుకోవాని తెలిపింది. దిల్లీ పోలీసు పనితీరును తాము శంకించడం లేదని పరిస్థితును నిువరించాన్న సదుద్దేశంతోనే ఈ వ్యాఖ్యు చేసినట్లు అభిప్రాయపడిరది.
మరోవైపు షాహీన్ బాగ్ నిరసనపై దాఖలైన పిటిషన్ల విచారణను మార్చి 23కు వాయిదా వేసింది. వాతావరణాన్ని శాంతపరిచేందుకు అన్ని పార్టీు కృషిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆ తర్వాతే విచారణ చేపడతామని తెలిపింది.