ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు పిుపు

25న ఢల్లీికి రావాని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈనె 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఇవ్వనున్నారు. విందు కార్యక్రమానికి  పు రాష్ట్రా సీఎంను రాష్ట్రపతి కోవింద్‌  ఆహ్వానించారు. ఇందులో భాగంగా ట్రంప్‌తో విందు కార్యక్రమంలో పాల్గొనాని తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రాష్ట్రపతి కార్యాయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈమేరకు ఈనె 25న సీఎం కేసీఆర్‌ దిల్లీ వెళ్లనున్నారు. తెంగాణ సీఎంతో పాటు మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రుకు కూడా రాష్ట్రపతి కార్యాయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ట్రంప్‌కు గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొనాని రాష్ట్రపతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని మోదీతో సహా కొద్దిమంది కేంద్రమంత్రు, కొన్ని రాష్ట్రా సీఎంకు మాత్రమే ఆహ్వానం అందింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందిన రాష్ట్రాు.. అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెంగాణ మాత్రమే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ 25వ తేదీ మధ్యాహ్నం ఢల్లీికి వెళ్లనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 25వ తేదీ మధ్యాహ్నం ట్రంప్‌కు ంచ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో విందు కార్యక్రమం ముగిశాక.. రాత్రి 10 గంట సమయంలో అమెరికాకు బయల్దేరనున్నారు ట్రంప్‌.