తక్కువ ధరతో ముందుకు వస్తే విద్యుత్‌ కొనుగోు చేయండి

ట్రాన్స్‌కో అధికారుతో సీఎం జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. తీవ్ర రుణభారం, బకాయి నుంచి డిస్కంను గట్టెక్కించే మార్గాపై ప్రధానంగా చర్చ జరిగింది. జెన్‌, ట్రాన్స్‌ కో ఆర్థిక పరిస్థితుపై సీఎంకు అధికాయి వివరాు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాు ఆయనకు తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు  అమ్ముతామంటూ ఎవరైనా ముందుకు వస్తే.. వారితో ఒప్పందాు కుదుర్చుకోండని ఈ సందర్భంగా సీఎం సూచించారు. దీనివ్ల డిస్కంపై భారం తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా అధిక ధరకు కాకుండా రీజనబుల్‌ ఖరీదుకు ఎవరు అమ్మినా విద్యుత్‌ను కొనుగోు చేయండని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దాంతోపాటు.. 10 వే మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాక్రమంలో ఈ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళికు రూపొందించాని చెప్పారు. జెన్‌కో థర్మల్‌ కేంద్రాకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యు తీసుకోవాని ఆదేశించారు. నాణ్యమైన బొగ్గుతో ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. హైడ్రో రివర్స్‌ పంపింగ్‌ ప్రాజకెక్టుపైనా ద ృష్టిపెట్టాని సీఎం ఆదేశించారు. రాష్ట్రం విద్యుత్‌ అమ్మకా కోసం ఇన్వెస్టర్ల కోసం ఎక్స్‌పోర్టు పాసీ రూపొందించాన్నారు. విద్యుత్‌ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాని ఆయన ఆదేశాు జారీ చేశారు.