మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృతి

ముంబయి,జ్యోతిన్యూస్‌ :

మహారాష్ట్రలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జల్గావ్‌ ‌జిల్లాలోని కింగన్‌ ‌వద్ద జరిగిన ట్రక్కు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సవ