13 నెల్లో పూర్తి కావాలి

  • విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతి వనం
  • విగ్రహ ఏర్పాట్లపై సమీక్షించిన సిఎం జగన్‌

అమరావతి,జ్యోతిన్యూస్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాని, నిర్ణీత గడువులోగా పను పూర్తి కావాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారును ఆదేశించారు. నవంబరు 1న పను ు ప్రారంభించి 13 నెల్లోగా పూర్తయ్యేలా చూడాని స్పష్టం చేశారు. విజయవాడలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ది మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థ ప్రతినిధు పు నమూనాు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించిన విషయాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.ఇందుకు స్పందించిన సీఎం జగన్‌.. అంబేద్కర్‌ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాని సూచించారు. అదే విధంగా అక్కడ నిర్మించే పార్కు సైతం పూర్తి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండాని స్పష్టం చేశారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్‌ుక్‌ వస్తుందోనన్న అంశంపై దృష్టి పెట్టాని, అందుకు అనువైన స్థం ఎక్కడ ఉందో గమనించి త్వరితగతిన పను ప్రారంభించాని ఆదేశించారు. నవంబరులో పను మొదుపెట్టి 13 నెల్లోగా పూర్తయ్యేలా చూడాని, ఈలోపు ఆ స్ధంలో ఉన్న ఇరిగేషన్‌ ఆఫీస్‌ు, మిగిలిన ప్రభుత్వ కార్యాయాు అన్నీ వెంటనే తరలించాని అధికారును ఆదేశించారు. అంతేగాకుండా ఎంజీ రోడ్‌ నుంచి పార్క్‌ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాని.. మొత్తం విూద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే కనిపించేలా ప్రణాళిక రచించాని సీఎం జగన్‌ ఆదేశాు జారీ చేశారు. అదే విధంగా పార్కులో ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కన్వెన్షన్‌ సెంటర్‌, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్‌ నిర్వహణకు ఉపయోగపడుతుందని సూచించారు. వీలైనంత వరకు కాంక్రీట్‌ నిర్మాణాు తగ్గించాని, మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాని ఆదేశించారు