అమిత్‌షాకు మళ్లీ అస్వస్థత

  • హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక
  • ఆరోగ్యం నికడగా ఉందని వైద్యు ప్రకటన


న్యూఢల్లీి,జ్యోతిన్యూస్‌ :
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోమారు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఒంటి నొప్పుతో బాధపడుతుండగా మంగళవారం ఢల్లీిలోని ఏయిమ్స్‌లో చేరారు. శ్వాసకోస సంబంధ సమస్యతో కూడా బాధపడుతున్నట్లు సమచారం. ఇటీవ కరోనా పాజిటివ్‌గా పరీక్షించడంతో ఆయన గురుగ్రామ్‌లో మేదాంత దవాఖానలో చికిత్స తీసుకున్నారు. ఈ నె 2న ఆయన మేదాంతలో కరోనాతో చేరారు. తరవాత కరోనా నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్జార్జ్‌ అయ్యారు. తాజాగా శ్వాసకోశ ఇబ్బందు రావడంతో ఏయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 2న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. వైద్యు సహా మేరకు దవాఖానలో చేసి చికిత్స తీసుకున్నారు. ఈ నె 14న నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. తాజాగా శ్వాసకోశ సమస్యు ఎదురవడంతో ఏయిమ్స్‌లో చేరారు. ఈ మేరకు ఏయిమ్స్‌ ఓ ప్రకటనవిడుద చేసింది. మూడు నాుగు రోజుగా అమిత్‌ షా అసట, ఒంటి నొప్పుతో బాధపడుతున్నారని హాస్పిటల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఆర్తి విజ్‌ తెలిపారు. ఆయన ఆరోగ్యం నికడగానే ఉందని, హాస్పిటల్‌ నుంచే పనిని కొనసాగిస్తారని పేర్కొన్నారు. కాగా, అమిత్‌ షా సోమవారం ఓ ప్రైవేటు దవాఖానలో సిటీ స్కాన్‌ చేసుకోగా, పరీక్షా ఫలితాల్లో ఛాతిలో ఇన్ఫెక్షన్‌ ఉందని తెలిసిందని, దీంతో ఆయన వైద్యు సహా మేరకు ఏయిమ్స్‌లో చేరాని నిర్ణయించుకున్నట్లు తొస్తోంది. ఛాతి నిపుణుడు, ఏయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పరిశీనలో షా ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. కేంద్రమంత్రి 24గంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని తెలిసింది.