కరోనాపై బాహుబలి సమరం
మోదీ మాటే శాసనం..వైరస్ను ఎదుర్కొనే గొప్ప వైద్యుడు..జాతినే కట్టడి చేసిన నేత
`దేశ ప్రజందరికీ రోల్ మోడల్గా నిలచిన మోదీ
`క్లిష్టసమయంలో కఠిన నిర్ణయాలు
`లాక్ డౌన్, స్వీయ నిర్భందం పాటిస్తున్న జనం
`మోదీ మాటే శాసనంగా చెప్పుకుంటున్న ప్రజానీకం
`అగ్రదేశాలే కరోనాను కట్టడిచేయలేకపోయిన వైనం
`మోదీ నిర్ణయాలపై ప్రపంచ దేశాల కితాబు
`మన్కీ బాత్ తో మరింత చేరువైన మోదీ
`ఒక్కసారిగా పెరిగిపోయిన మోదీ గ్రాఫ్
‘మోదీ మామ మన పక్కనుంటే ఏ వైరస్ ఏమీ చేయదు…కరోనా వస్తే పాటించాల్సింది లౌక్యం కాదు..లాక్ డౌన్..నరేంద్ర మోదీ అనే నేను అశేషమైన భారతజాతి ప్రజ ధన, మాన,ప్రాణ సంరక్షకుడిగా..ప్రాణత్యాగానికైనా వెనుకాడనని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. ఇవే డైలాగు నేడు మోదీకి అన్వయించుకుని భారత ప్రజానీకం మురిసిపోతున్నారు. కరోనా కట్టడిలో దేశప్రజను ఏకతాటిపై నిబెట్టిన మోదీ గ్రాఫ్ ఇప్పుడు ఒక్కసారిగా అమాంతం దూసుకుపోతోంది. అప్పట్లో సర్జికల్ దాడుతో పెంచుకున్న పేరు ప్రతిష్టు ఇప్పటి కరోనాపై చేస్తున్న ‘సర్సికల్స్’ దాడుతో ప్చోుతూ దేశమంతా ఇప్పుడు న.మో. నామస్మరణం చేస్తోంది.
హైదరాబాద్:
మోడీని జనం బాగా విశ్వసిస్తున్నారు. ఆయన మాటే వేదవాక్కు అనుకుంటున్నారు. అదే విధంగా మోడీయే తమను ఒడ్డున పడేస్తాడని కూడా కరోనా భయంతో భీత్లిుతున్న జనం ఆశు పెట్టుకుంటున్నారు. మరి మోడీ దగ్గర అలాంటి మంత్రం ఏదైనా ఉందా. మోడీ కరోనా రక్కసిని జయించగరా. దేశానికి ఉపశమనం కలిగించగరా అంటే మోడీ కూడా ఇపుడు 130 కోట్ల మంది జనం మీదనే ఆధారపడిఉన్నారు. ఆయన ఈ కర్ఫ్యూ వ్ల చేసినదేంటి, సాధించిన విజయం ఏంటి అంటే కరోనా వైరస్ గురించి ప్రతీ ఇంటికీ పక్కా క్లారిటీగా చెప్పగలిగారు. జన సమూహంలోకి వెళ్తే మీకు కరోనా ముప్పు ఉంది అని బాగా గట్టిగా చెప్పగలిగారు. ఆ విధంగా మోడీ సగం విజయం సాధించారు. అదే సమయంలో జనాన్ని ఇంటిపట్టున ఉంచేలా అవాటు చేయగలిగారు. పైగా ఇది మన కోసం మోడీ చెబుతున్న మంచి మాట అనిపించేలా చేయగలిగారు. ఇక మోడీ అసలైన యాక్షన్ ప్లాన్ ముందుంది. జనం మద్దతు ఎటూ ఉంది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఇలా కర్ఫ్యూ వాతావరణాన్ని కనీసంగా పదిహేను రోజుూ, గరిష్టంగా 40 రోజు పాటు దేశమంతటా నిలిపి ఉంచాని మోడీ భారీ వ్యూహంగా కనిపిస్తోంది. అదొక్కటే కరోనాని ఎదిరించే మార్గమని మోడీ అనుకుంటున్నారు. ఎందుకంటే భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాలో వైద్య సేమ పరిమితం. ఆసుపత్రు, వైద్యు కూడా అవసరానికి తగినట్లుగా లేరు.
దాంతో జనాల్ని ఇళ్ళలో పెట్టి లాక్ డౌన్ చేయడం ద్వారానే పరిస్థితి చేయి జారకుండా చూడాని మోడీ అనుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ పేరిట తొలి అడుగు సక్సెస్ ఫుల్ గా పడిరది కాబట్టి ఇక మోడీ వెనక జాతి నడిస్తే కరోనా నియంత్రణ విషయంలో ఘన విజయం సాధించినట్లే.
ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పైకి లేస్తోందా ? ఇంత కరోనా విపత్తులోనూ జరగుతున్న విశ్లేషణ ఇది. కరోనా మహమ్మారి దేశం మీద దాడి చేస్తున్నప్పటినుంచి దేశంలో రాజకీయాు మాట్లాడటం బందయ్యింది. రాజకీయ నాయకు విమర్శు ప్రతి విమర్శకు కళ్లెం పడిరది. ఒకరినొకరు తిట్టుకోవడం మానేశారు.
దేశంలో ఎక్కడా రాజకీయ కార్యకలాపా ఊసు లేకుండా పోయింది. దేశం మొత్తం లాక్ డౌన్ చేశారు. అన్ని కార్యకలాపాు ఆగిపోయాయి. దేశ జనాభాలో 90 శాతం మంది ప్రజు ఇళ్లకు పరిమితమయ్యారు. అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎవ్వరి నోటి నుంచీ రాజకీయా మాటే రావడంలేదు.
కరోనా మహమ్మారి పడగ విప్పడానికి ముందు వరకు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్పీఆర్, ఎన్నార్సీ ని వ్యతిరేకిస్తూ దీర్ఘ కాంగా దేశమంతా తీవ్ర ఆందోళను జరిగిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢల్లీి అయితే అట్టుడికి పోయింది. షహీన్ బాగ్ ఆందోళనకారుకు నియంగా మారింది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు ఆందోళనకారును షహీన్ బాగ్ నుంచి బవంతంగా పంపించారు. పు రాష్ట్రాు సీఏఎ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానాు కూడా చేశాయి. అసు దేశంలో మరో సమస్య ఏదీ లేనట్లుగా ప్రతిపక్షాు, ప్రజా సంఘాు ఈ మూడిరటి మీదనే దేశాన్ని అట్టుడికించాయి. ప్రతిపక్షా ఆందోళనకు కొన్ని విదేశాు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ ఆందోళను జరగుతున్న క్రమంలోనే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ప్రభ దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపించింది. ప్రధాని మోదీ పరపతి తగ్గుతున్న తీరు కనబడిరది.
మోదీ పని ఇక అయిపోయినట్లేనని కొందరు మేధావు, పాత్రికేయు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కకం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. భారతదేశం ఉష్ణ ప్రాంతమని, ఇక్కడ ఏమీ కాదని కొందరు ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో చెరేగిపోయారు.
చివరకు నెమ్మదిగా ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఏకు మేకవుతోంది. దీంతో సోషల్ డిస్టాన్సింగ్ ఒక్కటే మార్గమని నిపుణు చెబుతుండటంతో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పాటించాని పిుపునిచ్చారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా బంద్ చేశారు. జనతా కర్ఫ్యూకు బాగా స్పందన వచ్చింది. ప్రజు పూర్తిగా సహకరించారు.
ఇది చూసిన మోదీ మోడీ మూడు వారా అంటే 21 రోజు లాక్ డౌన్ ప్రకటించారు. ఇన్ని రోజులా అంటూ పెదవి విరిచిన కొందరు తీవ్రమవుతున్న కరోనా కాటును చూసి మంచి పనే అంటున్నారు. దేశాన్ని లాక్ డౌన్ చేయడానికి అమెరికా వెనుకాడినా మోదీ వెనుకాడకుండా నిర్ణయం తీసుకున్నారని కొన్ని దేశాు ప్రశంసించాయి. మోడీకి బద్ధ శత్రువు సోనియా గాంధీ సైతం ఇది మంచి నిర్ణయమన్నారు.
మోదీ ప్రసంగాు కూడా ప్రజను ఆలోచింపచేశాయి. తొగు రాష్ట్రా ముఖ్యమంత్రు కేసీఆర్, జగన్ కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మోదీ సరైన సమయంలో గట్టి నిర్ణయాు తీసుకుంటున్నారని విశ్లేషకు అంటున్నారు. ఆయన చర్యను మెచ్చుకుంటున్నారు. కఠిన నిర్ణయాు తీసుకోకపోతే దేశాన్ని రక్షించుకోవడం కష్టమయ్యేదని చెబుతున్నారు. ఇటలీ, మరికొన్ని దేశా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. ఆ దుర్భర స్థితి మనకు రాకూడదని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. చాలా కాంగా ఉద్యమాతో అతలాకుతమౌతున్న దేశంలో ఇప్పుడు ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. కరోనా త్వరలో దేశం నుంచి కనుమరుగైతే మాత్రం మోదీ రేంజ్ పెరగడం ఖాయం.
మోడీ అంటేనే మొనగాడు అని బీజేపీ వారు అంటారు. వట్టి మొండి అని ప్రతిపక్షాు అంటారు. ఈ రెండు కలిస్తేనే లీడర్ అని రాజకీయ కోవిదు అంటారు. నాయకుడికి మొండితనం కూడా ఉండాలి. అయితే అది వాడాల్సిన టైంలోనే వాడాలి. ఆ విధంగా చూస్తే మోడీ మొండితనం ఈ దేశానికి బాగానే పనికివస్తోందనిపిస్తోంది. మోడీ మొండితనంలో పాకిస్థాన్ తో పోరుకు వెళ్ళారు. దాని పీచమణిచారు. కాశ్మీరు విషయంలో ఈ దేశ పాకు ఎవరూ వేయనన్ని అడుగు ముందుకేశారు. డెబ్బయ్యేళ్ళ పాటు నానుతున్న 370 ఆర్టికల్ ని రద్దు చేసి పారేశారు. ఒక్క అజడి కూడా లేకుండా చూసుకున్నారు. అదే విధంగా ఆయోధ్య రామాయం విషయంలో కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నారు. చివరకి అనుకూంగా తీర్పు వచ్చింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచాన్ని గడగడలాడిరచిన కరోనా రక్కసి భారత్ లో అడుగుపెట్టింది. అయితే దాని సంగతి కూడా చూసుకుందామంటూ మోడీ ఏకంగా అత్యంత సాహసవంతమైన నిర్ణయాు వరసగా తీసుకుంటున్నారు. మొదట జనతా కర్ఫ్యూ అన్నారు. ఆ తరువాత ఏకంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అంటూ దేశం మొత్తానికి తాళం వేసేశారు. ఇది నిజంగా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఏ ఒక్క విపక్షం నోరు ఎత్తని విధంగా మోడీ చర్యు ఉంటున్నాయి, ప్రజు కూడా అనుసరిస్తున్నారు. అంతే కాదు కరోనా కట్టడిలో ఇప్పటివరకూ మోడీ విజయమే సాధించారు. మోడీ చాలా వ్యూహాత్మకంగా మెరుపు వేగంతో తీసుకుంటున్న నిర్ణయా వెనక 130 కోట్ల మంది జనం ఆదరణ ఉంది, నమ్మకం ఉంది. మోడీ చెబితే ఏమైనా చేస్తామంటూ ముందుకు వచ్చే యువతరం ఉంది. అందుకే మోడీ మళ్ళీ నెటిజన్లకు హీరో అయిపోయాడు. ఇంత పెద్ద దేశాన్ని ఇన్ని రోజు పాటు లాక్ డౌన్ కంట్రోల్లో పెట్టిన ఘనతను మోడీ సాధిస్తే అగ్ర రాజ్య అధిపతిగా చెప్పుకుంటున్న ట్రంప్ మాత్ర లాక్ డౌన్ చేయలేకపోయారు. పైగా కరోనా వైరస్ ని అక్కడ ముందు చూపుతో కంట్రోల్ చేయలేకపోయారు. దాంతోనే ఎన్నడూ లేని విధంగా అమెరికా ఇపుడు దారుణ ఫలితాు అనుభవిస్తోంది.
అమెరికాలో ట్రంప్ కరోనా కంట్రోలింగ్ లో వెనకబడితే వైద్య సదుపాయాు పెద్దగా లేని అతి పెద్ద జనాభా, పేదు కలిగిన భారత్ లో మోడీ కరోనాని నియంత్రిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెచ్చుకుంది. మొత్తానికి పెద్దన్న ట్రంప్ ని మోడీ ముందుకు దాటేశారని అంటున్నారు.
ప్రపంచ దేశాన్నీ ఇప్పుడు కరోనాతో యుద్దం చేస్తున్నాయి. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా ప్రస్తుతం దేశాన్నీ చుట్టేస్తుంది. ప్రతిరోజూ కరోనా పై వార్తు చూస్తున్న జనాల్లో భయాందోళన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజకు ధైర్యాన్ని నింపేందుకు మన్ కీ బాత్ లో మాట్లాడారు. కరోనాపై పోరులో భాగంగా లాక్డౌన్ వంటి అసాధారణ నిర్ణయాు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజు ఇబ్బందు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మిగతా ప్రపంచంతో పాటు ఇండియా కూడా ఓ ప్రాణాంతక మహమ్మారితో జీవన్మరణ పోరాటం సాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
దేశంలోని వివిధ ప్రాంతాకు చెందిన పేదు, వ్యాపారవేత్తు, డాక్టర్లతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కరోనా వియతాండవం స ృష్టిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మనో నిబ్బరాన్ని వదరాదని పిుపునిచ్చారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తొసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యు తీసుకోకతప్పదని చెప్పారు. తాను సూచించినట్టుగా 15వ తేదీ వరకూ ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను పాటించాని, ఏ పేదకూ అన్న పానీయాకు లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసాను ఇచ్చారు.
ఎటువంటి భయాూ పెట్టుకోవద్దని, ఎవరికైనా జుబు, జ్వరం, ఊపిరి ఇబ్బంది వంటి కరోనా క్షణాు కనిపిస్తే, వైద్యాధికాయి లేదా పోలీసుకు సమాచారం అందించాని సూచించారు. రోజువారీ కూలీు, పేదు పడుతున్న బాధను ఆ స్థాయి నుంచే వచ్చిన తాను అర్థం చేసుకోగనని అన్నారు. ప్రభుత్వాు ఉన్నది ప్రజకు ఇబ్బంది రాకుండా చూసుకునేందుకేనని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటిస్తే, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని, సాధారణ స్థితి వస్తుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కష్టం వచ్చింది.. అందరై దైర్యంతో ఎదురు నిలిచి పోరాడాలి… తర్వాత మనకు మంచి రోజు వస్తాయని అన్నారు.