కరోనా పరీక్షలపై కేంద్రం స్పష్టత

సమాచార పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ

న్యూఢల్లీి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ ృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా భయపడే పరిస్థితి ఏర్పడిరది. సాధారణ జుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈనేపథ్యంలో కరోనా పరీక్షు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారపత్రాన్ని విడుద చేసింది.
` గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షు చేయించుకోవాల్సిందే.
` కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పక పరీక్షు చేయించుకోవాలి.
` వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షు చేయించుకోవాలి.
` ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షు చేయించుకోవాల్సిందే.
` శ్వాసకోశ సంబంధిత వ్యాధుతో, ఇతర తీవ్రమైన వ్యాదుతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షు చేయించుకోవాని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.