రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనె 26న నిర్వహించాల్సిన రాజ్యసభ ఎన్నిక పోలింగ్‌ను కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేసింది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ముగిసే నాటికి పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాు ఏకగ్రీవమయ్యాయి. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారణంగా మిగిలిన 18 స్థానాకు ఎన్నికు వాయిదాపడ్డాయి. మళ్లీ కొత్తగా పోలింగ్‌ తేదీ, లెక్కింపు తేదీను వ్లెడిస్తామని కేంద్ర ఎన్నిక సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.