కరోనాపై భారత్ యుద్ధం
మనకి మనమే ఒక సైన్యం..కోల్పోవద్దు ధైర్యం
`కేంద్ర రాష్ట్రా ముందు జాగ్రత్త చర్యు బేష్
`దాదాపు 150 కోట్ల జనాభాలో 200 కేసులే
`ఇప్పటిదాకా చనిపోయిన కరోనా కేసు 4
`సహకరిస్తున్న భారత ప్రజానీకం
`పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్న జనం
`స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం
`ఇలా సహకరిస్తే కేవం నెల్లాళ్లలో కరోనాకు చెక్
న్యూఢల్లీి:
ప్రపంచ దేశాన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. కరోనా దెబ్బకు అగ్రదేశాన్నీ చేతులెత్తేశాయి. దాదాపు 150 కోట్ల మంది ఉన్న భారత్లో కేవం 200 లోపే కేసు నమోదు అయ్యాయి. అందులో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 మాత్రమే కావడం గమనార్హం. ఒక పక్క బడా అగ్ర రాజ్యాలే కరోనా దెబ్బకు వివిలాడుతుంటే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న భారతదేశం కరోనా వైరస్కు ఎదురొడ్డి పోరాటం కొనసాగిస్తోంది. దీనికి కారణం కేవం భారతీయు సంప్రదాయపు అవాట్లే కరోనానుంచి కాపాడుకునే బలాన్ని ఇచ్చాయంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ప్లేగు, ఎయిడ్స్, ఎబోలా వ్యాధు సైతం భారత దేశాన్ని ఏం చెయ్యలేకపోయాయి. అప్పుడు కూడా విదేశాలోనే విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు కూడా కరోనాపై భారతదేశం తన అస్త్రశస్త్రాతో సిద్ధం అవుతోంది. ప్రాచీన భారత ఆయుర్వేద మందు కేవం మన ఇళ్లల్లోనే వంట సామాగ్రి రూపంలో మన ముందరే ఉంటాయి. మనం నిత్యం వాడే ఆహార దినుసులోనే రోగ నిరోధక ఔషధ గుణాు ఉన్నాయి.
యుద్ధం అనగానే ఇదేదో ఇండో -పాక్ యుద్ధం అనుకోకండి. కరోనా పై యుద్ధం. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్పై అవగాహన పెరుగుతోంది. కరోనా వైరస్పై ప్రజకే కాదు ప్రభుత్వ యంత్రాంగానికి సైతం ఒక స్పష్టత వస్తోంది. దీనితో కరోనాని అరికట్టడంలో భాగంగా కొన్ని కఠిన చర్యు తీసుకుంటున్నారు. అయితే ఈ యుద్ధంలో ప్రభుత్వం యంత్రాంగం ఎంత మేర పనిచేస్తుంది అన్నదానికంటే ..ప్రజు ఏమేర ఈ యుద్దానికి మద్దతుగా నిుస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కాకపోతే కరోనా పై ఇప్పుడు అందరికి ఒక అవగాహనా రావడంతో ప్రభుత్వానికి ప్రజ మద్దతు పూర్తిగా ఉంటుంది అని చెప్పవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో కరోనా పై ఈ యుద్ధం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ..
ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8 వే మందిని పొట్టనపెట్టుకుంది. మరో రెండు క్ష మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితు దృష్ట్యా మన దేశం సేఫ్ అని చెప్పినా కూడా కరోనా మన దేశంపై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. ఆ ముప్పును తప్పించే శక్తి ఒక్క ప్రజకు మాత్రమే ఉంది. అసు కరోనా ముప్పుని ప్రజు ఎలా తప్పించగుగుతారు అంటే … సోషల్ డిస్టెన్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజు అడ్డుకోవచ్చు. అసు ఈ సోషల్ డిస్టెన్స్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? ప్రతీ ఒక్కరూ బహిరంగ స్థలాకు సామాజిక కార్యకలాపాకు ఇతరుకు దూరంగా ఉండడమే సోషల్ డిస్టెన్స్. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దాని ఉపద్రవాన్ని తగ్గించడంలో కీకం సోషల్ డిస్టెన్స్.
ఇలా చేసి కొత్తగా ఎవరు వైరస్ భారిన పడకుండా చేసుకోగలిగితే …దాన్ని అరికట్టడం సుభమే. కొత్తగా వ్యాధిబారిన పడేవారు తగ్గిపోతే ప్రభుత్వంపై ప్రజ పై ఆసుపత్రు పై కూడా ఒత్తిడి తగ్గి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని పాటించాలి..ఈ యుద్ధంలో పాల్గొనాలి. ఇక కరోనా వైరస్ తదుపరి స్పాట్ భారత్ అంటూ ఇప్పటికే అమెరికన్ నిపుణు కొందరు ఇండియాని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కరోనాని అడ్డుకోవాలి అంటే ఈ సోషల్ డిస్టెన్స్ తోనే సాధ్యం. సోషల్ డిస్టెన్స్ ను అము చేయడం అంత సుభమేం కాదు. ప్రజంతా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందే. ప్రభుత్వమే దాన్ని అము చేయాంటే మాత్రం పు కఠిన చర్యు తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా అయినా ఆ కఠిన చర్యను తీసుకోవడం లో ముందుకెళ్తూనే ఉంది. మరో వైపున వివిధ రాష్ట్రా ప్రభుత్వాు సైతం కఠిన చర్య అముకు శ్రీకారం చుట్టాయి.
దేశంలో ఇప్పటికే డజనుకు పైగా రాష్ట్రాు కేంద్రపాలిత ప్రాంతాు విద్యాసంస్థు షాపింగ్ మాల్స్ ప్రముఖ ఆయాని … మూసివేశాయి. మరికొన్ని రాష్ట్రాు కూడా అదే బాటలో ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలో జరిగే బోర్డు పరీక్షని కూడా కొన్ని రోజు వరకు వాయిదా వేశారు. అలాగే కొన్ని కంపెనీు తమ ఉద్యోగుకి వర్క్ ఫ్రం హోమ్ ని ఆఫర్ చేసాయి. ప్రజు ప్రజు అనవసర ప్రయాణాను మానుకోకుంటూ ప్రజారవాణా వ్యవస్థను నిలిపి వేస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాు ఇప్పటికే హెచ్చరించారు. కేంద్రం 14 రోజు క్వారంటైన్ను మాత్రమే సూచించినా కేరళలో మాత్రం ముందు జాగ్రత్తగా 28 రోజు క్వారంటైన్ ను అము చేస్తున్నారు. దీనికి కారణం కేరళవాసు ఎక్కువగా విదేశా నుండి రాకపోకు సాగిస్తుంటారు. మొదటగా వైరస్కు సంబంధించి అప్రమత్తమైంది కూడా కేరళనే.
అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాు పువురి ఉపాధి అవకాశాను ప్రభావితం చేసేలా ఉన్నాయి. కానీ ఆ చర్యు తప్పనిసరి కావడం తో ప్రభుత్వం కూడా ఏమిచేయలేకపోతుంది. కరోనా వైరస్ పై అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాు ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యు చేపట్టాయి. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాయి. ప్రజల్లో ఈ అవగాహన పెంచేందుకు సినీతారు సెలెబ్రిటీు ముందుకొచ్చారు. న్యాయస్థానాు వీడియో కాన్ఫరెన్స్ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిన తరువాత చికిత్స కన్నా ముందుజాగ్రత్త చర్యు తీసుకోవడమే మంచిది కదా. వైరస్ భారిన పడి …కోుకున్నవారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కరోనా అనగానే భయపడకుండా కొన్ని రోజుపాటు సోషల్ డిస్టెన్స్ ని పాటిస్తే కరోనాని అరికట్టడానికి అవకాశం ఉంది. ఆ దిశగా దేశ ప్రజానీకం అడుగు వేయాని కోరుకుందాం …!
కరోనా (కోవిడ్-19) వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. ఇతర దేశా ప్రజు రాకుండా సరిహద్దును పూర్తిగా మూసివేయాని తాజాగా ఐరోపా కూటమి నిర్ణయించింది. యూరప్ ప్రయాణికు రాకుండా ఆఫ్రికా దేశాు నిషేధం విధించాయి. ఇతర దేశాు అంతర్జాతీయ విమాన సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశాయి. కోరనా కోరల్లో చిక్కుకున్న ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో సంపూర్ణ ప్రజా దిగ్భందనం అము చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రజను కట్టడి చేశాయి. విద్యా సంస్థను, మాల్స్ను, మార్కెట్లను, థియేటర్లను మూసివేశాయి. సభు, సమావేశాు, మత కార్యాక్రమాపై ఆంక్షను విధించాయి. పు ఐటీ కంపెనీు ఇంటి నుంచి పని చేసేందుకు ఉద్యోగును అనుమతించాయి. నిషేధాజ్ఞను కచ్చితంగా అము చేయడానికి ఫ్రాన్స్లో క్షమంది పోలీసును రంగంలోకి దింపారు.
భారత్ తదితర ఆసియా దేశాల్లో విద్యా సంస్థను, థియేటర్లను మూసివేశారు. పెళ్లి, వినోద కార్యక్రమాపె తాత్కాలిక ఆంక్షను విధించారు. అమెరికాలో పది మందికి మించి ప్రజు సంచరించరాదంటూ నిషేధాజ్ఞు విధించారు. కోవిడ్ అనుమానితును వెంటనే నిర్బంధ ఆరోగ్య శిబిరానికి తరలించాంటూ అధికారును ఆదేశించారు. మరో ఎనిమిది వారాపాటు నిషేధాజు అమల్లో ఉంటాయని అమెరికా రోగ నియంత్రణా కేంద్రాు భావిస్తున్నాయి. నిషేధాజ్ఞు మరికొన్ని నెలపాటు కొనసాగించాల్సి రావచ్చని పు దేశాు భావిస్తున్నాయి. 2021 సంవత్సరంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని శాస్త్రవేత్తు భావిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపె కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడిరది. ప్రపంచ ఆర్థిక స్టాక్ మార్కెట్లకు ఒక్క ఫిబ్రవరి ఆఖరి వారంలోనే ఐదు క్ష కోట్ల డార్ల నష్టం వాటిల్లింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ నుంచి యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరకు ఆర్థిక సంక్షోభాన్ని నిరోధించేందుకు వడ్డీ రేటును గణనీయంగా తగ్గించాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటును దాదాపు జీరో చేసింది. చైనా నుంచి జర్మనీ వరకు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు అసాధారణ పరిస్థితు కొనసాగుతున్నాయి. మరో పక్క అంతర్జాతీయంగా చమురు రేట్లు పతనమయ్యాయి. మొదట తీవ్రంగా కరోనా బారిన పడిన చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కఠిన చర్య ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎక్కువ మరణాు సంభవించిన ఇటలీలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది.
దేశంలో 18 రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కొవిడ్-19 కేసు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఛండీగడ్లో కొత్తగా కరోనా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. 23ఏళ్ల యువతి గత ఆదివారం ండన్ నుంచి భారత్కు చేరుకుంది. మరుసటి రోజు ఆమెలో కరోనా క్షణాు భయటపడటంతో వైద్య పరీక్షు నిర్వహించారు. దీంతో కొవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికాయి వ్లెడిరచారు. ఇలా గురువారం నాటికి దేశంలో కరోనా కేసు సంఖ్య 169కు చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ముగ్గురు మరణించిగా మరో 15మందికి నయం అయింది. ప్రస్తుతం 151 మంది కొవిడ్-19తో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో 14క్ష మంది ప్రయాణికుకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కొవిడ్-19 అధికంగా ఉంది. ఇక్కడ పాజిటివ్ కేసు సంఖ్య 42కు చేరుకుంది. ఇక తెంగాణలో కొవిడ్-19 కేసు సంఖ్య 13కు చేరినట్లు రాష్ట్రప్రభుత్వం వ్లెడిరచింది.
కరోనాపై ప్రధానమంత్రి కీక ప్రసంగం..
కరోనా కారణంగా దేశంలో నెకొన్న తాజా పరిస్థితుపై ప్రధానమంత్రి అధికారుతో ఇప్పటికే పుసార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే, దేశవ్యాప్తంగా ప్రజల్లో నెకొన్న భయాు, అనుమానా నేపథ్యంలో ఈ రోజు నరేంద్రమోదీ జాతినుద్దేశించి కీక ప్రసంగం చేయనున్నారు. కొవిడ్-19ను ఎదుర్కోవడంతో మనదేశం తీసుకుంటున్న చర్యతోపాటు ప్రజల్లో భరోసా కలిగించేందుకు ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటకు నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.
సీబీఎస్ఈ పరీక్షు వాయిదా..
కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థు, థియేటర్లు మూతపడ్డాయి. ప్రజు సమూహాుగా ఏర్పడకూడదని, ఎలాంటి బహిరంగ కార్యక్రమాు నిర్వహించకూడదని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఎస్ఈ 10, 12తరగతు వార్షిక పరీక్షు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31తరువాత కొత్త తేదీను ప్రకటిస్తామని పేర్కొంది.