పంతాలు వీడి పనిచేయండి

ఏపీ సర్కారుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచన

అమరావతి: రాజకీయ అవసరా కోసం కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంతాు.. పట్టింపుకు పోకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. పట్టింపు వదిలి ముందు జాగ్రత్త చర్యు చేపట్టాని, ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాని కోరారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుద చేశారు. ‘‘కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాను తప్పకుండా పాటించాలి. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వ విభాగాు ముందస్తు జాగ్రత్తు చేపట్టి  స్క్రీనింగ్‌ సెంటర్లు, ఐసోలేషన్‌ వార్డు, ల్యాబ్‌ు పెంచాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదు. మన రాష్ట్రంలో లేదు.. వైరస్‌ వస్తుంది, పోతుంది అనుకొనే తరుణం కాదిది. వైరస్‌ విస్త ృతి రెండు వారా తర్వాతే ఉంటుందని ఇతర దేశా అనుభవా ద్వారా వ్లెడవుతోంది. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యాసంస్థను మూసివేయాలి’’ అని పవన్‌ సూచించారు.  
‘‘ప్రభుత్వ కార్యాయాు, బస్టాండ్‌ు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యు చేపట్టడంతో పాటు వైద్య బ ృందాను నియమించాలి. రాజకీయ పార్టీు, స్వచ్ఛంద సంస్థు, వివిధ సంఘాు ప్రజను అప్రమత్తం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జనసేన పార్టీ తరఫున మా శ్రేణుకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.