పదవుపై ఆశ లేదు

సినీ నటుడు రజనీకాంత్‌

చెన్నై: పదవు కోసం తాను ఎన్నడూ ఆశపడలేదని, కేవం వ్యవస్థలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాని కోరుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర రాజకీయా గురించి ప్రస్తావించారు.
‘గతవారం నేను రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకుతో సమావేశమయ్యా. ఓ విషయంలో అసంత ృప్తిగా ఉన్నానని ఆ సమావేశంలో చెప్పా. ఆ తర్వాత దానిపై చాలా ఊహాగానాు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వడానికే వచ్చా. 1996కు ముందు ఏనాడూ రాజకీయా గురించి ఆలోచించలేదు. దీని గురించి ప్రజు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం మొదటిసారిగా చెప్పా. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాను బాగా విశ్లేషించా. డీఎంకే, అన్నాడీఎంకే వంటి గొప్ప పార్టీతో ఢీకొనడం మామూు విషయం కాదు. అయితే జయలిత, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండు మ ృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించింది. ఇలాంటి తరుణంలో వ్యవస్థలో మార్పు రావాని ప్రజు కోరుకుంటున్నారు. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాని కోరుకోవడం సరికాదు’ అని రజనీ చెప్పుకొచ్చారు.
సీఎం పదవిపై వ్యామోహం లేదు..

45 సంవత్సరాుగా తాను సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావితం చేస్తుందని రజనీ ఈ సందర్భంగా అన్నారు. అయితే తనకు సీఎం పదవిపై ఏనాడూ వ్యామోహం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. ‘నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాు.. నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా?. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను. సీఎం అభ్యర్థిని తయారుచేస్తాను అని ప్రజకు స్పష్టం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం’ అని వివరించారు.
యువతకు ప్రాధాన్యం..

అధ్యక్షుడిగా ఉంటూ పార్టీపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజ మనసులో ప్రేమ, నిజాయతీ ఉన్నవాళ్లకే సీఎం స్థానం దక్కుతుందని తెలిపారు. రాజకీయాల్లో విద్యా ప్రమాణాు, వయస్సు కూడా ముఖ్యమేనని రజనీ అన్నారు. అందుకే తాను స్థాపించబోయే పార్టీలో 60 నుంచి 65శాతం యువకుకే అవకాశం ఇస్తానని చెప్పారు. యువతతో పాటు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌కు కూడా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ప్రజకు అన్నలా ఉండే నాయకును తయారుచేయడమే తన క్ష్యమని రజనీ వివరించారు.