దేశమంతటా అంటురోగా చట్ట నిబంధను

రాష్ట్రాకు కేంద్రం ఆదేశం.. ఆరోగ్యశాఖ కార్యదర్శికి కీక అధికారాు

న్యూఢల్లీి: మహమ్మారి అంటువ్యాధిగా కరోనా (కొవిడ్‌-19) విశ్వరూపం దాుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీక నిర్ణయాు తీసుకుంది. ‘అంటురోగా చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశమంతటా అము చేయాని రాష్ట్రాను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతా ఆరోగ్య మంత్రిత్వశాఖు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని ఈ నిబంధను స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాను ఆరోగ్యశాఖ కార్యదర్శికి కూడా కేంద్రం దఖుపర్చింది. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వ యంత్రాంగాను మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు ఈ అధికారాు దోహదపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖు, విభాగాు రూపొదించే ప్రణాళిక అమును పర్యవేక్షించే సమగ్ర అధికారాను సెక్షన్‌-10 కల్పిస్తుంటుంది. ఉన్నత స్థాయి మంత్రు బ ృందం (జీవోఎం) విడిగా సమావేశమై కరోనాపై అధికాయి తీసుకుంటున్న చర్యపై సంత ృప్తి వ్యక్తం చేసింది. చైనా, హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇరాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీకు ప్రయాణించి వచ్చినవారు 14 రోజు పాటు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాని అధికాయి ఈ సమావేశంలో చెప్పారు. కొత్తరకం కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా చెప్పవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ  అధిపతి టెడ్రోస్‌ అధనమ్‌ పేర్కొన్నారు.
మనోళ్లను వెనక్కి తీసుకొస్తాం: జైశంకర్‌
కరోనా ప్రభావంతో కుదేవుతున్న ఇటలీ, ఇరాన్‌ల్లో చిక్కుకుపోయిన భారతీయును స్వదేశానికి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ద ృష్టిసారించిందని విదేశీ వ్యవహారా శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. ఇటలీలో భారత పౌరుకు వైరస్‌ నిర్ధారణ పరీక్షు నిర్వహించేందుకుగాను గురువారం వైద్యు బ ృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొవిడ్‌-19 విజ ృంభణ నేపథ్యంలో విధించిన ఆంక్ష కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు పరిస్థితిపై రాజ్యసభలో జైశంకర్‌ బుధవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఆరు వేమందికిపైగా భారతీయు ఉన్నారని.. వారిలో 1,100 మంది యాత్రికు, 300 మంది విద్యార్థు, దాదాపు వెయ్యిమంది జార్లు అని మంత్రి తెలిపారు. ఇరాన్‌ నుంచి 529 మంది భారత పౌరు నమూనాను ఇప్పటికే కరోనా పరీక్ష కోసం తీసుకొచ్చిన సంగతిని గుర్తుచేశారు. వైరస్‌ సోకలేదని నిర్ధారణ జరిగిన వారిని తొుత స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. ముందుగా యాత్రికు తరలింపునకు ప్రాధాన్యతనిస్తామని.. తర్వాత విద్యార్థును, ఆపై జార్లను తరలిస్తామని వివరించారు. ఇరాన్‌కు పరిమిత స్థాయిలో వాణిజ్య విమానాు నడపడంపై చర్చు జరుపుతున్నామని వ్లెడిరచారు.
60కి పెరిగిన బాధితు సంఖ్య
భారత్‌లో కరోనా బాధితు సంఖ్య 60కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో 16 మంది ఇటలీ పర్యాటకు కూడా ఉన్నారని పేర్కొంది. మరోవైపు ఇటలీ నుంచి 83 మంది ఎయిరిండియా విమానంలో భారత్‌కు బుధవారం చేరుకున్నారు. వారిలో 74 మంది భారత పౌయి కాగా, తొమ్మిదిమంది భారత సంతతివారు. వారందర్నీ దిల్లీ సమీపంలోని మానేసర్‌లో సైన్యం ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రంలో ఉంచారు.
ఏప్రిల్‌ 15 వరకు పర్యాటక వీసాు రద్దు
కరోనాకు కళ్లెం వేసే చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 15వరకు పర్యాటక వీసాన్నీ రద్దు చేయాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నె 13వ తేదీ నుంచి మొదయ్యే ప్రయాణాకు ఇది వర్తిస్తుంది. జీవోఎం సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీసా అవసరం లేని ప్రయాణాు సయితం ఏప్రిల్‌ 15 వరకు రద్దు అయినట్లే. తప్పనిసరిగా భారతదేశానికి రావాల్సి ఉన్న విదేశీయు తమకు సమీపంలోని భారత రాయబార కార్యాయాన్ని సంప్రదించాని ప్రభుత్వం సూచించింది. చైనా, ఇటలీ, ఇరాన్‌, కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీకు ఫిబ్రవరి 15 తర్వాత వెళ్లి భారతదేశానికి ఇప్పుడు రాదచుకున్న భారతీయు, ఇతర దేశావారు కనీసం 14 రోజు పాటు పరిశీనలో ఉండాని వివరించింది.